Home » Delhi court
2008నాటి బట్లా హౌస్ ఎన్ కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థకు చెందిన ఆరిజ్ ఖాన్కు ఉరి శిక్ష విధించింది.
నిర్భయ దోషులను మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించింది. దోషులకు ఉన్న అన్ని చట్టపరమైన దారులు ముగిశాయి కాబట్టి ఉరి తేదీ ఖరారు చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం కోర్టును కోరింది. దోషుల్లో ఒకడైన పవన్ ఇటీవల రాష్ట్రపతిక�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల ఉరిశిక్షను ఢిల్లీ కోర్టు మళ్ళీ వాయిదా వేసింది. నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వారిని ఉరిత�
నిర్భయ కేసులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నిర్భయ దోషులకు కొత్తగా డెత్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ నిర్భయ పేరెంట్స్ పిటిషన్పై పటియాల కోర్టు విచారణ జరిపింది. వినయ్ శర్మ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండడంతో దీనిపై విచారణను స�
నిర్భయ దోషుల తరుపున శుక్రవారం దాఖలైన పిటీషన్లను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. దోషులు క్యురేటివ్ పిటీషన్లు, క్షమాభిక్ష పిటీషన్లు వేసుకునేందుకు తీహార్ జైలు అధికారులు అవసరమైన కాగితాలు ఇవ్వలేదని ఆరోపిస్తూ పిటీషన్లు తరుఫు న్యాయవాది ఏపీ సింగ్
నిర్భయ కేసులో దోషులైన నలుగురిని ఫిబ్రవరి 1న ఉరి వేయనున్నట్లు ఢిల్లీ కోర్టు వెల్లడించింది. కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా జనవరి 22న వేయాల్సిన ఉరిని వాయిదా వేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు తన ఉరిని వాయిదా వేయాలంటూ ముఖేశ్ సింగ్ పెట్టుకున�
నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి స్పందించారు.
2017లో ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో బీజేపీ బహిషృత ఎమ్మెల్యే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడింది నిజమేనని ఢిల్లీ కోర్టు తేల్చింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఇవాళ(డిసెంబర్-16,2019)ఢిల్లీ తీస్హజారీ కోర్టు సంచలన త
అత్యాచారం చేయడమే కాకుండా..అంతం చేయాలని చూసే రాక్షసులకు ఎలాంటి శిక్ష పడాలి..దిశ కేసులో జరిగిన న్యాయం కంటే ఇప్పుడు అలాంటి కేసులలో కోర్టులెలా వ్యవహరించబోతున్నాయనే అంశం ఆసక్తి కలిగిస్తోంది. అలాంటివాటిలో ఉత్తరప్రదేశ్లో సంచలనం కలిగించిన ఉన్న�
నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను వెంటనే ఉరితీసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను డిసెంబర్ -18,2019కి వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు. బుధవారం(డిసెంబర్-18,2019)మధ్యాహ్నాం