Home » Delhi News
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు కలకలం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో అల్లర్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఈ అల్లర్లు చోటు చేసుకోవడం గమనార్హం. పరస్పర దాడుల�
తమకు ఇక్కడ భయం భయంగా ఉంది..ఇక్కడి నుంచి వెళ్లిపోతాం..పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొడుతున్నారంటూ..స్టూడెంట్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై లాఠీఛార్జీ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం కరెక్టు కాదంటున్నారు.
ఉచిత హామీలిచ్చిన సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్న ప్రతిపాదనలపై కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఉచిత పథకాలకు ప్రజాధనం వృధా చేయొద్దని హితవు పలికింది. గత సంవత్సరం ఢిల్లీ మెట్రో రూ. 100 కోట్ల నష్ట
మళ్లీ దీక్షల కాలం వచ్చేసింది. రాష్ట్రాలకు చెందిన హక్కుల కోసం నేతలు దీక్షల బాట పడుతున్నారు. కేంద్రం వివక్ష చూపిస్తోందని..తమకు రావాల్సిన హక్కులు కల్పించడం లేదంటూ దీక్షలు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇందులో మొదటి వరుసలో ఉంటారని చ�