Home » Delhi Premier League
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag ) ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)లో అరంగ్రేటం చేశాడు.
ఐపీఎల్ 2025 మెగావేలంలో నమోదు చేసుకున్నప్పటికి కూడా యశ్ ధుల్ (Yash Dhull) ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025లో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ జాక్ పాట్ కొట్టాడు.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) ఆరంభ సీజన్ ఆగస్టు 17 శనివారం నుంచి ఆరంభం కానుంది.