Delhi Tour

    కొత్త చెలిమి : కమలం-జనసేన కలసి పయనం! 

    January 15, 2020 / 12:30 PM IST

    చాలా కాలం తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంటరి పోరు సాధ్యం కాదని ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇక లాభం లేదనుకొని రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భాగస్వాములుంటేనే బెటర్ అనుకున్నారు. అందుకే ఢిల్లీకి వెళ్లారు

    విశాఖ రాజధాని ప్రజలు కోరుకోలేదు.. ఢిల్లీ వెళ్లింది అందుకే : పవన్ కళ్యాణ్

    January 14, 2020 / 12:43 PM IST

    ఏపీ రాజధాని రగడపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పాలన ఒకే చోట ఉండాలి, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలని పవన్ స్పష్టం చేశారు. విశాఖ రాజధాని ప్రజలు కోరుకున్నది కాదని.. వైసీపీ నేతలు కోరుకున్నదని పవన్ అన్నారు. రాజధానిపై అందరికి ఆమోదయ�

    కవాతు లేనట్లే : ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన పవన్

    January 11, 2020 / 09:08 AM IST

    జనసేనానీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. 2020, జనవరి 11వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మధ్యలో నుంచే లేచి వెళ్లిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ హడావుడిగా ఢిల్లీకి వెళ్లడం..కేంద్ర పెద్దల అపాయింట్ మెంట్ దొరకడమే కారణమని జననేన శ్రేణుల

    ఏం జరుగుతోంది : అమిత్ షా అపాయింట్ మెంట్ అడిగిన సీఎం జగన్

    December 5, 2019 / 10:28 AM IST

    ఏపీ సీఎం జగన్ ఢిల్లీ బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే పర్యటించనున్నారు. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు జగన్ ఢిల్లీ చేరుకుంటారు.

    సీక్రెట్ టూర్ : పవన్ ఢిల్లీలో ఎక్కడున్నారు, ఎవరిని కలుస్తారు

    November 16, 2019 / 06:50 AM IST

    జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీలో ఎక్కడున్నారు? పవన్‌ టూర్‌ సీక్రెట్‌గా కొనసాగుతోంది. అక్కడ ఎవరిని కలుస్తారనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అటు జనసేన నేతలు సైతం

    విన్నపాలు వినవలె : కేంద్ర మంత్రులతో కేటీఆర్ సమావేశం

    October 31, 2019 / 03:09 PM IST

    తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ హస్తిన పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై స్పందించాలని, నిధులు కేటాయించాలని కోరారు. అక్టోబర్ 31వ తేదీ గురువారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశమయ్

    ప్రత్యేక హోదా ఇవ్వండి : అమిత్ షా ని కోరిన సీఎం జగన్

    October 22, 2019 / 11:20 AM IST

    ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని సీఎం జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన వల్ల పరిశ్రమలు, సేవారంగంపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు.

    మళ్లీ ఢిల్లీకి సీఎం జగన్

    October 20, 2019 / 12:52 PM IST

    ఏపీ సీఎం జగన్ మరోసారి ఢిల్లీకి వెళుతున్నారు. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం 10గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణం కానున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ ముగిసిన తర్వాత నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు సీఎం జగన్. ఢిల్లీకి చేరుకున

    సీఎం జగన్ ఢిల్లీ టూర్ : మోడీతో భేటీ : రైతు భరోసా కార్యక్రమానికి ఆహ్వానం

    October 5, 2019 / 11:09 AM IST

    ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు.  రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై కేంద్ర పెద్దలతో సమావేశమై చర్చించేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారు. అక్టోబర్ 05వ తేదీ శనివారం సాయంత్రం 4.30గంటలకు మోడీతో జగన్ భేట

    నిన్న కేసీఆర్, నేడు జగన్ : ప్రధాని మోడీతో చర్చలు

    October 5, 2019 / 02:48 AM IST

    ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ బాట పడుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై ప్రధాని మోడీతో చర్చించనున్నారు. విద్యుత్ తో పాటు తెలంగాణ రాష్ట్రంతో కలిసి గోదావరి, కృష్ణా నదుల అనుసంధానికి చేపడుతున్న చర్యలపై ప్రధానితో సమాలోచనలు చే�

10TV Telugu News