Home » Delhi Tour
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈ నెల 25న ఆయన హస్తినకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నెల 26న జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల భేటీకి ఆయన హాజరుకానున్నారు.
ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ నాలుగో రోజు హస్తినలో కేసీఆర్ టూర్ కొనసాగనుంది. ఇవాళ్టి పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నారు.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఏపీకి బయల్దేరారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న సీఎం జగన్ బిజీబిజీగా గడిపారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరుసగా పెద్దలను కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులపై చర్చిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించిన సీఎం పోలవరం పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరినట్లుగా ఏప�
రాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్ నిధుల విడుదలే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. నేడు(11 జూన్ 2021) కేంద్ర మంత్రి పియూష్ గోయల్తో భేటీకానున్నారు జగన్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు(10 జూన్ 2021) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి, మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. వెంటనే అమిత్ షా, గజేంద్ర షెకావత్ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే �
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వెళ్లాల్సిన ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఢిల్లీలో పెద్దలను కలిసి వ్యాక్సినేషన్ గురించి చర్చించేందుకు ప్లాన్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కుదరకపోవడంతోనే
cm jagan delhi tour cancel: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దైంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(మార్చి 3,2021) సాయంత్రం హస్తిన వెళ్లాల్సి ఉండగా, ఆఖరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. ఓవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడిలో ఢిల్లీ పెద్దలు బిజీబిజీగా ఉన్నారు. మరోవ
YS Jagan:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హస్తిన టూర్కు రెడీ అయ్యారు. ఇటీవల తరచూ ఢిల్లీ వెళ్తున్న జగన్.. వరుసగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అవుతుండగా.. ఈ సారి జగన్ పర్యటన వెనక ఆంతర్యమేంటీ? ఎవరేవరితో జగన్ భేటీ అవబోతున్నారు? అన�