Delhi Tour

    ఢిల్లీకి వెళ్లిన జనసేనాని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ పెద్దలతో మాట్లాడనున్న పవన్

    February 9, 2021 / 11:18 AM IST

    Janasenani Delhi tour  : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో.. పవన్ భేటీ కానున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలన�

    నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

    December 15, 2020 / 07:07 AM IST

    CM Jagan Delhi today : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌… నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అకాల వర్షాలు, పంటనష్టం, పోలవరం ప్రాజెక్ట్‌సహా ఇతర అంశాలప

    రేపు, ఎల్లుండి సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్…పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం

    December 10, 2020 / 08:12 PM IST

    CM KCR Delhi tour : తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడం కోసం సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇందుకోసం రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు హస్తినలో పర్యటించనున్నారు. సీఎంతో పాటు పలువురు నేతలు కూడా వెళ్తున్నారు. ప్రధాని మో

    సీఎం జగన్ ఢిల్లీ టూర్, ఎన్డీయేలో వైసీపీ చేరుతుందా ?

    October 5, 2020 / 02:59 PM IST

    CM Jagan Delhi tour : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ పార్టీ..ఎన్డీయేలో చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలో చేరాలంటూ జగన్‌ను కేంద్రం కోరుతోంది. వైసీపీ వర్గాల్లో ఇంకా స్పష్టత రాలేదు. జగన్‌ ఢిల్లీ టూర్‌పై రాజకీయవర్గాల్లో ఆస�

    ఈ రాత్రికి ఢిల్లీలోనే జగన్ : అమిత్ షాతో భేటీలో ఏం చర్చిస్తారు!

    February 14, 2020 / 03:47 PM IST

    ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్..  కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో  భేటీ కానున్నారు. మండలి రద్దు, పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుపై షాతో జగన్ చర్చించే అవకాశం ఉంది. ఈ రాత్రి (శుక్రవారం, ఫిబ్రవరి 14, 2020)కి ఢిల్లీలోనే జగన్ బస చేయనున్న�

    ఏం చర్చించనున్నారు : అమీత్ షాను కలువనున్న సీఎం జగన్ 

    February 13, 2020 / 05:48 PM IST

    ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. 2020, ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. 2020, ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో జగన్‌ సమావ�

    ఢిల్లీ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్

    February 13, 2020 / 05:35 PM IST

    ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. డీమానిటైజేషన్, సీఏఏపై రాష్ట్ర అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. తెలంగాణకు ఇస్తున్న నిధులపైనా నిర్మలా సీతారామన్‌కు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చే

    బీజేపీతో కలిసి రానంటూ పవన్‌ మారాం!

    February 3, 2020 / 01:02 PM IST

    బీజేపీ, జనసేన పొత్తు వ్యవహారం అనుమానాస్పదంగా తయారైందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అసలు ఆ రెండు పార్టీలు కలిసే ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హడావుడి ఢిల్లీ పర్యటన.. అక్కడ నుంచి వచ్చాక బీజేపీ రాష్ట్ర నేత�

    హస్తినకు కన్నా : అధ్యక్ష పదవి రెన్యువల్‌ కోసమేనా? 

    January 21, 2020 / 12:14 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ తర్వాత అధ్యక్షుడు ఎవరనే చర్చ ఇప్పుడు పార్టీలో జోరందుకుంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను మార్చుతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అధ

    కేంద్రం నుంచి పిలుపొచ్చింది.. రేపు ఢిల్లీ వెళ్తున్నా : పవన్

    January 21, 2020 / 09:49 AM IST

    జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ రేపు బుధవారం (జనవరి 22, 2020) వెళ్లనున్నారు. కేంద్రం నుంచి తనకు పిలుపు వచ్చిందని, ఢిల్లీ వెళ్తున్నానని పవన్ తెలిపారు. వైసీపీ వినాశనానికి రాజధాని మార్పు నాంది పలికిందన్నారు. అమరావతి ఇక్కడే ఉండాలి.. ఇదే తాను కేంద్రాన్న�

10TV Telugu News