భారత రాష్ట్ర సమితికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గులాబీ బాస్ కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అక్కడి రాజశ్యామల యాగం కూడా నిర్వహించ�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కొనసాగుతున్న క్రమంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది.
CM కేసీఆర్పై ఫిర్యాదు చేయటానికి ఢిల్లీకి YS షర్మిల .. కేంద్రమంత్రులతో షర్మిల భేటీ కానున్నారు. ఈ భేటీ వెనుక పొలిటికల్ ప్లాన్ ఉందనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. రేపు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలిసి అభినందినలు తెలుపనున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. పలు పార్టీల నేతలను కలుసుకున్నారు. జాతీయ రాజకీయాలపై చర్చించారు.
విద్యార్థులను జాబ్ సీకర్లుగా కాకుండా జాబ్ ప్రొవైడర్లుగా మార్చుతున్న విధానం చాలా బావుందన్నారు. ఇంత పెద్ద జన సంఖ్య ఉన్న మన దేశానికి ఇది చాలా అవసరం అన్నారు.
సీఎం కేసీఆర్ మరోసారి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలు దేరనున్న ఆయన.. మరోసారి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయనతో పాటుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శ పురందేశ్వరీ తదితరులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు.
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
AP Cabinet : ఏపీలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కౌంట్డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో ప్రస్తుత మంత్రులందరూ మాజీలుగా మారిపోనున్నారు.