Home » Delhi Tour
ఇప్పటివరకు తెలంగాణ నుంచే కేంద్రంపై యుద్ధం చేస్తున్న కేసీఆర్.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీకే వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముంది. విభజన హామీలు-సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్
మంత్రిత్వశాఖల వారీగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం జగన్ విజ్ఞాపన పత్రాలు అందజేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ల అపాయిట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోం
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై కేంద్రంతో చర్చించేందుకు తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.. మంత్రుల బృందం నేడు పీయూష్ గోయల్ని కలువనుంది
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్బంగా సోనియాని కలవాలని రాజ్యాంగంలో లేదు కదా అంటూ సమాధానమిచ్చారు
దేశ రాజధాని ఢిల్లీకి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన అధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆయన బయల్దేరి వెళ్లారు. సీఎం వెంట పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు..
మరోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్..!