Home » Delhi Yamuna River
ఢిల్లీలో మళ్లీ యమునా నదికి వరదలు వెల్లువెత్తాయి. యమునా నది నీటి మట్టం మంగళవారం రాత్రి 205.39 మీటర్లకు పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీవర్షాల వల్ల యమునా నదిలో నీటి మట్టం పెరుగుతోందని సెంట్రల్ వాటర్ కమిషన్ వెల్లడించింది....
గడచిన నాలుగురోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో హిండన్ నదీ నీటి మట్టం గణనీయంగా పెరిగింది. హిండన్ నదిలో నుంచి వరదనీరు ఘజియాబాద్ లో కర్హేరా గ్రామాన్ని ముంచెత్తింది. వరదల్లో చిక్కుకున్న 50 మందిని అధికారులు రక్షించారు....
ఢిల్లీలో యమునా నది బుధవారం మళ్లీ ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరాఖండ్ లలో కురుస్తున్న తాజా వర్షాల కారణంగా ఢిల్లీలోని యమునా నది నీటిమట్టం మళ్లీ 205.48 మీటర్లకు పెరిగింది.....
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో యమునా నది నీటిమట్టం మళ్లీ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టుప్రాంతాల ప్రజలు సహాయ శిబిరాల్లోనే ఉండాలని ఢిల్లీ సర్కారు సూచించింది.....
యమునా నది వరదలకు తోడు డెంగీ జ్వరాలు దేశ రాజధాని నగరమైన ఢిల్లీని వణికిస్తున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచి ఉండటంతో దోమల బెడద పెచ్చుపెరిగింది. దీంతో ఇప్పటికే ఢిల్లీలో 163 మందికి డెంగీ జ్వరాలు సోకాయి....
యమునా నదికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టినా ఢిల్లీలోని పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. ఢిల్లీ ఎర్రకోటపై యమునా వరద ప్రభావం పడింది. ఆ ప్రాంతాన్ని అధికారులు మూసివేశారు.
ఫ్రాన్స్ దేశ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వరదల పరిస్థితిపై మోదీ అమిత్ షాను ఆరా తీశారు....
గురువారం వరద ఉధృతి ఎక్కువ కావటంతో ఉదయం 8గంటలకు యమునా నీటి మట్టం 208.46 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం నీటిమట్టం ప్రమాదకరస్థాయి కంటే మూడు మీటర్ల ఎత్తులో ఉంది.
ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగబోతుందని గుర్తు చేశారు.
భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.