Home » Delhi
Delhi records 15 year low in temperature : దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురవారం డిసెంబర్ 31నాడు, 1.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది గడిచిన 15 ఏళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రతగా భారత వాతావరణ శాఖ తెలిపింది. 2006 జనవరి 8వ తేదీన ఢిల్లీలో 0.2 డిగ్రీల సెల్సియస్, 1935, �
FARMERS PROTESTS నూతన వసాయ చట్టాలపై జనవరి 4న చర్చల సందర్భంగా.. తమకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని కేంద్రానికి హెచ్చరించారు రైతులు. రైతు సంఘాలు-ప్రభుత్వం మధ్య జనవరి 4న జరగనున్న సమావేశంలో పురోగతి లేకుంటే..జనవరి
Night Curfew In Delhi Today, Tomorrow : కరోనా వైరస్ కేసులు తగ్గకపోవడం, కొత్త రకం కరోనా స్ట్రెయిన్ కలవర పెడుతోంది. భారతదేశంలో కేసులు నమోదవుతుండడంతో పలు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే..నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. దీంతో ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని ఆప్ �
Corona strain enters India in November : కరోనా స్ట్రెయిన్ పై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ కు ముందే కరోనా స్ట్రెయిన్ భారత్ లోకి ప్రవేశించిందని తెలిపారు. సెప్టెంబర్ నెలలో యూకేలో కరోనా స్ట్రెయిన్ వచ్చిందని చెప్పారు. కరో
Man arrest For ‘Blackmailing’ Over 100 Women On Social Media : సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక నేరాలు అదే స్ధాయిలో పెరిగిపోతున్నాయి.స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ఫ్రపంచం మొత్తం మీ చేతిలోనే అనేవారు. అలాగే కొన్ని సంవత్సరాలుగా బహుళ ఫ్రాచుర్యంలోకి వచ్చిన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో పోస�
Sharad Pawar Faults Centre నూతన వ్యవసాయ చట్టాలకు దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు ఉద్రిక్తంగా ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో కేంద్రంపై NCP అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలను సంప్రదించకుండా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని.. అందువల్లే �
After Meeting Bengal Governor, Sourav Ganguly Share Stage With Amit Shah బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. రాజకీయాల్లో రానున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీని ఎదుర్కొనేందుకు గంగూలీని బీజేపీలో చేర్చుకుంటున్నట్ల
Delhi farmer protest one year small child sartaj got famous among protesters : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పలు రాష్ట్రాలకు చెందిన రైతులు కొన్ని వారాలుగా ఆందోళన చేస్తున్నారు. ఎముకలు కొరికే చలిగాల�
Kerala to Delhi: ఢిల్లీలో రైతుల ఆందోళన రెండో నెలకు చేరుకోవడంతో వందలు, వేల కొద్దీ మద్ధతుదారులు పెరిగిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న వారికి భారీగా సపోర్ట్, లవ్ వస్తున్నాయి. ప్రతి రోజు ఇండియాలో ట్రీవెల్ చేస�
PM Modi: ఢిల్లీలో కొందరు ‘నాకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పాలనుకుంటున్నారు’ అని ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు. పీఎం మోడీపై వేసిన కౌంటర్కు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీపై రివర్స్ కౌంటర్ వేసిన మోడీ.. ఇలా బదులిచ్చారు. అంతకంటే ముందు రాహు�