Delhi

    రైతులతో కలిసి పోరాడేందుకు రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాల్ రాజీనామా

    December 21, 2020 / 10:22 AM IST

    బీజేపీ మిత్రపక్ష పార్టీ నేత రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాల్ శనివారం మూడు పార్లమెంటరీ కమిటీలకు రాజీనామా ప్రకటించారు. కొత్తగా ఆమోదం పొందిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్ధతు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. బేనీవాల్ నాగౌర్ నుం�

    ట్రాఫిక్ ఆంక్షలు లేవు..బందోబస్త్ లేదు : ఆకస్మికంగా మోడీ గురుద్వారా సందర్శన

    December 20, 2020 / 02:58 PM IST

    PM At Delhi Gurdwara ఢిల్లీలోని చారిత్రక గురుద్వారా రకాబ్‌గంజ్ సాహిబ్‌ను ఆదివారం(డిసెంబర్-20,2020)ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందర్శించారు. సిక్కుల తొమ్మిదో గురువు ‘గురు తేగ్‌ బహదూర్’‌ కి మోడీ ఈ సందర్భంగా నివాళలర్పించారు. ఆయన త్యాగాలను గుర్తు చేసుకుంటూ

    25వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు..చనిపోయిన అన్నదాతలకు నివాళులు

    December 20, 2020 / 02:05 PM IST

    protest of farmers reaching the 25th day : కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తోన్న ఆందోళనలు 25వ రోజుకు చేరాయి. రోజురోజుకు అన్నదాత ఉద్యమం ఉధృతమవుతోంది. అటు కేంద్రం, ఇటు రైతులు పట్టువీడటం లేదు. ఎవరికి వారే పట్టుదలకు పోతున్నారు. రైతులు ఆందోళనలు కంటిన్యూ అవుతున�

    రైతుల ఆందోళన విజువల్స్‌ను మర్చిపోలేకపోతున్నా: సోనూసూద్

    December 19, 2020 / 04:40 PM IST

    Sonu Sood: బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్ ఢిల్లీ బోర్డర్ వద్ద చేస్తున్న రైతుల ఆందోళన పట్ల విచారం వ్యక్తం చేశారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన గురించి మర్చిపోలేకపోతున్నా అన్నారు. ఇదే తరహాలో కొనసాగితే సామాన్యుడు సైతం దారుణంగా బాధపడాల్సి వస�

    ICMR చీఫ్‌కు కరోనా పాజిటివ్.. ట్రీట్‌మెంట్ కోసం ఎయిమ్స్‌లో చేరిన బలరాం

    December 18, 2020 / 09:16 PM IST

    ICMR: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చీఫ్‌ డా. బలరాం భార్గవకు కరోనా పాజిటివ్ వచ్చింది. శుక్రవారం విషయాన్ని కన్ఫామ్ చేస్తూ ఢిల్లీలోని ఎయిమ్స్ అధికారులు ప్రకటించారు. అందిన వివరాల ప్రకారం.. 99లక్షల 79వేల 447మందికి కరోనా పాజిటివ్ రాగా గడిచిన 24గంట

    ఉల్లిగడ్డ కోసం తోటి కూలి పై హత్యాయత్నం

    December 18, 2020 / 11:32 AM IST

    Labourer stabbed by fellow worker for refusing to give extra onions for salad : రాత్రి డిన్నర్ లో అదనపు ఉల్లిపాయలు ఇవ్వలేదనే కోపంతో తోటి కూలిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు మరొక కూలీ. దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బేరి వద్ద డిసెంబర్ 8న ఈదారుణం జరగింది. రియాసత్ అలీ(59) పవన్(60) అనే ఇద్దరు వ్యక�

    2020 ఎండింగ్ ఎఫెక్టేనా? దేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపాలు

    December 18, 2020 / 10:21 AM IST

    Earthquakes Hits Alwar Tremors : కరోనాతో కంటి మీద కునుకులేకుండా ఏడాది మొత్తం గడిపిన భారత ప్రజలకు ఇయర్ ఎండింగ్‌లో మరో కొత్త రూపంలో ఇబ్బందులు తలెత్తడం ఇప్పుడు ప్రజల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఏడాది ఆరంభంలోనే దేశంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లోకి కరోనా ప్రవేశిం�

    అన్నదాతల ఆందోళన : రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

    December 16, 2020 / 03:17 PM IST

    Supreme Court : వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లపై ఆందోళన చేస్తున్న రైతులను ఖాళీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. రహదారుల దిగ్బంధనంపై రైతు �

    ఢిల్లీ రైతు ఆందోళనలో భర్తలు..వ్యవసాయం చేస్తున్న భార్యలు

    December 16, 2020 / 10:33 AM IST

    Delhi : Husbands in Delhi farmers’ protests..wifes farming : ప్రతీ మగాడి వెనుక ఓ మహిళ ఉంటుందని పెద్దలు ఊరికనే అనలేదు. భర్త దేశం కోసం ప్రాణాలు పణ్ణం పెట్టి పోరాడుతున్నా..భార్య భయపడదు. నువ్వు దేశం కోసం పోరాడు..నేను ఇంటి బాధ్యతలు చూసుకుంటానని భర్త వెన్ను తట్టి పోరాటానికి పంపే భార్�

    ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి’ : అమిత్‌షాను కోరిన జగన్‌

    December 16, 2020 / 08:10 AM IST

    Jagan Meeting with Amit Shah : ఢిల్లీ టూర్‌లో ఉన్న ఏపీ సీఎం జగన్‌… రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై ఆయన చర్చించారు. పోలవరంపై ఇద్దరి మధ్య ఎక్కువసేపు చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన �

10TV Telugu News