Delhi

    నయా భారత్‌కు కొత్త పార్లమెంట్ సింబల్‌లా ఉంటుంది : మోడీ

    December 10, 2020 / 03:43 PM IST

    new Parliament building construction : నయా భారత్ కు కొత్త పార్లమెంట్ సింబల్ లా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ పార్లమెంట్ భవనం 75 వ స్వాతంత్ర్య దినోత్సవానికి గుర్తుగా ఉంటుందని పేర్కొన్నారు. నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి గురువారం (డిసెంబర్ 10, 2020) ప్రధాని మోడీ భూమి ప�

    కొత్త పార్లమెంట్ భవనానికి నేడే భూమి పూజ..

    December 10, 2020 / 10:47 AM IST

    Delhi : foundation stone laid for new parliament today : కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణానికి ప్రధాని మోడీ ఈరోజు భూమిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని చేతులమీదుగా శంకుస్థాపన జరుగనుంది. ఈ శుభకార్యానికి కేంద్రమంత్రులు..రాజకీయ పార్టీల నేతలతో పాటు పలు దేశాలకు చెందిన ర

    కేంద్రం ప్రతిపాదనలు మాకొద్దు.. కొత్త వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తేనే ఆందోళ‌న‌లు‌ విర‌మిస్తాం

    December 9, 2020 / 04:18 PM IST

    Farmers’ unions reject Centre’s proposals : కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం పెట్టిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు. ఈ ప్రతిపాదనలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చేశారు. కొత్త వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను వ్యతిరేకిస్తూ ఆందోళ‌న చేస్తున్న రైతుల ముందు కేం�

    బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం..ఇంటి టెర్రాస్ పై బిడ్డకు జన్మనిచ్చి రోడ్డుపక్క వదిలేసింది

    December 9, 2020 / 12:52 PM IST

    delhi 16 years girl raped gives birth on terrace : బాధ్యతలు బాధలు అంటే ఏంటో తెలియని 16 ఏళ్ల వయస్సు. లోకమంతా ప్రేమే నిండి ఉంటుందనే అమాయకపు ఆడపిల్ల ఓ కామాంధుడికి బలైపోయింది. తాత వయస్సు ఉండే వాడు కామాంధుడిగా మారతాడని..తన జీవితాన్ని కాలరాస్తాడని ఊహించలేక మృగాడి ఉచ్చులో చిక్కుక�

    ఢిల్లీలో రైతుల ఆందోళనలు : హర్యానా రైతు మృతి

    December 9, 2020 / 12:20 PM IST

    Haryana Farmers Died : దేశ రాజధానిలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలో మరో రైతు మృతి చెందాడు. నిరసనల్లో నిర్విరామంగా పాల్గొంటున్న హర్యానా రైతు (32) hypothermia కారణంగా చనిపోయినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష�

    Yes Or No మాత్రమే…రైతు లీడర్లతో అమిత్ షా భేటీ

    December 8, 2020 / 10:57 PM IST

    Amit Shah Meets Farmer Groups రైతుల భారత్ బంద్ తో కేంద్రం ఒక మెట్టు దిగొచ్చింది.నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తోన్న ఆందోళనలు విరమింపచేసేందుకు రైతు లీడర్లతో బుధవారం(డిసెంబర్-9,2020) ఆరో దశ చర్చలకు కేంద్రం సిద్దమైన నేపథ్యంలో చర్చలకు

    పెళ్లి ఊరేగింపు : వరుడిపై కాల్పులు జరిపిన ఆగంతకులు

    December 8, 2020 / 07:21 PM IST

    Groom shot at by unidentified men during his wedding procession : పెళ్లి ఊరేగింపు సందర్భంగా వరుడు ఓపెన్ టాప్ రధంలో కూర్చుని ఊరేగుతున్నాడు. పెళ్లి వాహనం ముందు … డీజే సౌండ్ లో అందరూ డ్యాన్సులతో ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. ఇంతలో కొందరు దుండగులు వరుడిపై కాల్పులు జరిపారు. ఢిల్లీలో�

    రైతులు చేపట్టిన భారత్ బంద్ నాలుగు గంటలే

    December 7, 2020 / 06:06 PM IST

    farmers bharat bandh 4 hours only : కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ డిసెంబర్ 8న రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ నాలుగు గంటలు మాత్రమే నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీ�

    ఢిల్లీలో అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్

    December 7, 2020 / 04:06 PM IST

    Five arrested in Delhi after encounter; police probing terror links : పలు ఉగ్రవాగ సంస్ధలతో సంబంధాలు ఉన్న ఐదుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తూర్పు ఢిల్లీలోని షాకర్ పూర్ ప్రాంతంలో వారితో జరిపిన ఎదురు కాల్పులు అనంతరం అరెస్ట్ చేసినట్లు డిప్యూటీ పోలీసు కమీషనర్ ప

    రైతులను కలిసి సపోర్ట్ తెలియజేసిన ఢిల్లీ సీఎం

    December 7, 2020 / 12:48 PM IST

    ముందుగా ప్లాన్ చేసుకున్నట్లే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రైతులను కలిసి మద్ధతు తెలియజేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 12రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్ధతుగా దేశవ్యాప్తంగా మంగళవారం భారత్ బంద్ చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్త బంద�

10TV Telugu News