Delhi

    మా వంటింటికి రండి జిలేబీ, పకోడీలు,టీ కూడా ఇస్తాం..వ్యవసాయ మంత్రికి రైతు నేతల ఆహ్వానం

    December 2, 2020 / 10:56 AM IST

    Delhi : Farmer call minister  Tomar  jalebi, pakoda  tea’ ofer : కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తు రైతులు ఢిల్లీలో కదం తొక్కిన విషయం తెలిసిందే. పండించిన పంటలకు మద్దతు ధర చట్టబద్దతకు డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా దేశ రాజధానిలో రైతులు ఆందోళనలు చేస్తున్న

    రైతు లీడర్లతో చర్చలు ప్రారంభించిన కేంద్ర మంత్రులు

    December 1, 2020 / 04:30 PM IST

    Union Ministers hold meeting with farmers’ leaders నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ,కనీస మద్దతు ధర విషయమై దేశ రాజధానిలో రైతులు చేస్తోన్న ఆందోళనలకు కేంద్రం దిగివచ్చింది. రైతులతో మరోసారి చర్చలకు కేంద్రం సిద్ధమైంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఇవాళ(డిసెంబర్-1,2020)36 మంది ర�

    ఢిల్లీలో రైతుల నిరసనలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మద్దతు..!!

    December 1, 2020 / 02:46 PM IST

    Canada PM Justin Trudeau on Delhi farmer protests : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతులు చేస్తున్న ఈ నిరసనలకు పలు పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. కానీ తొలిసారిగా..ఢిల్లీ రైతుల నిరసనలపై కెనడా ప్రధాని జస్ట

    ఢిల్లీకి నో.. డిమాండ్లు ముందుపెట్టిన రైతులు

    November 29, 2020 / 06:47 PM IST

    Farmers Protest: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ఆఫర్ ను తిప్పికొట్టిన రైతులు.. ఢిల్లీలోని వెళ్లి బురారీ పార్క్ కు వెళ్లేందుకు నో చెప్పారు. జంతర్ మంతర్‌లో ఆందోళనను కొనసాగిస్తామని అప్పటి వరకూ ఇక్కడే చేస్తామంటున్నారు. ‘మేం బురారీ పార్క్‌కు వెళ్లేది �

    అన్నదాతల ఆందోళనకు దిగొచ్చిన పోలీసులు..ఢిల్లీలో ప్రవేశించేందుకు రైతులకు అనుమతి

    November 27, 2020 / 04:09 PM IST

    police allowed Farmers : ఎట్టకేలకు అన్నదాతల పోరాటం ఫలించింది. రైతు సంఘాల ఛలో ఢిల్లీ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు ఢిల్లీలోకి ప్రవేశించడానికి అనుమతినిచ్చింది. అయితే పోలీసుల మధ్య రైతులు నగరంలోకి రావాలని ఢ�

    ఢిల్లీలో ఒక్క నెలలోనే 2వేల 400 కరోనా మృతులు

    November 26, 2020 / 05:55 PM IST

    Delhi: జాతీయ రాజధాని ఢిల్లీలో ఒక్క నెలలోనే 2వేల 364 కరోనా మృతులు సంభవించాయి. అక్టోబర్ 28నుంచి తీసుకున్న డేటా ఆధారంగా రోజుకు 5వేలకు పైగా కేసులు నమోదవుతున్నట్లు అధికారిక సమాచారం. బుధవారం 99మంది చనిపోవడంతో మొత్తం కరోనా మృతులు 8వేల 720కు చేరాయి. నవంబర్ 19న సి�

    తిరుపతి ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై చర్చించాం : పవన్ కళ్యాణ్

    November 25, 2020 / 07:07 PM IST

    Pawan Kalyan meets JP Nadda : తిరుపతి ఉప ఎన్నికపై చర్చించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. ఓ కమిటీ వేసి అభ్యర్థిని నిర్ణయిస్తామని చెప్పారు. బుధవారం బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డాతో పవన్ క�

    ఢిల్లీలో 6 గజాల్లో మూడంతస్తుల ఇల్లు…ఇక కనిపించదు

    November 25, 2020 / 05:09 PM IST

    Delhi :famous three storey house 6 yard demolished : దేశరాజధాని ఢిల్లీలోని బురాడీలో 6 గజాల స్థలంలో నిర్మించిన మూడు మూడంతస్తుల భవనం ఇక కనిపించదు. ఆ ముచ్చటైన ఇల్లుని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఈ ఇల్లు ఇక కనుమరుగుకుకానుంది. బురాడీలోరి కేవలం ఆరంటే ఆరు గజాల్లో �

    పిలవకపోయినా వస్తారు : పెళ్లి జరగాలంటే పోలీసులు ఉండాల్సిందే

    November 24, 2020 / 01:33 PM IST

    Delhi : Gurgaon Cops To Attend Wedding : పిలవని పేరంటానికి వెళతామా ఏంటీ? అనేవారు పెద్దలు. పిలవని పేరంటానికి వెళితే అవమానాలు తప్పవని పెద్దలు చెప్పిన సామెత. కానీ ప్రస్తుతం పోలీసులు మాత్రం పిలవకపోయినా ఎక్కడ పెళ్లి జరిగితే అక్కడకు మేం వచ్చేస్తామంటున్నారు. వధూవరులకు గ�

    కరోనాతో ఢిల్లీలో ఒకే రోజు 121 మంది మృతి

    November 24, 2020 / 09:51 AM IST

    121 covid deaths In last 24 Hours in Delhi : కరోనా మహమ్మారి మరోసారి ఢిల్లీ నగరాన్నివణికిస్తోంది. గత నాలుగురోజులుగా కరోనా మృతుల సంఖ్య పెరుగూతూ వస్తోంది. గత 24 గంటల్లో 121 మంది కరోనా బాధితులు మరణించారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 8,512 దాటింది. https://10tv.in/astrazeneca-covid-19-vaccine-can-be-90-e

10TV Telugu News