Home » Delhi
[svt-event title=”అదానీ-అంబానీ వ్యవసాయ చట్టాలు మార్చాలి:” date=”07/12/2020,12:13PM” class=”svt-cd-green” ] అదానీ-అంబానీ వ్యవసాయ చట్టాలను మార్చాల్సిందే. అప్పటివరకూ ఒప్పుకునేదే లేదని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. [/svt-event] [svt-event title=”ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన అంబులెన్స్:” date=&
పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు ఉత్తర ప్రదేశ్ సహా డజనుకు పైగా రాష్ట్రాల్లో రైతులు ఎన్నో రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ వీధుల్లోకి చేరుకుని రైతులు ఉద్యమం చేస్తుండగా.. ఇదే సమయంలో షకర్పూర్ ప్రాంతంలో ఎన్కౌంటర్ తర్వాత ఐదుగురు అన�
Murder: దేశ రాజధాని ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన జరిగింది. దత్త పుత్రిక లవర్ 50ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడు. కొద్ది రోజులుగా కూతురితో రిలేషన్ లో ఉన్నందుకు వారించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని సోనీ విహార్ ప్రాంతంలో వీరేందర్ సింగ్ అలియాస్ పప్ప
PM Modi meeting with ministers farmers problems : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రైతు సంఘాల నేతలతో కేంద్రం రెండుసార్లు చర్చలు జరిపినా విఫలం కావటంతో ప్రధాని నరేంద�
new Parliament building bhumipuja : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం జరగనుంది. ఈనెల 10న కొత్త భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ భూమిపూజలో పాల్గొంటారు. ప్రస్తుత పార్�
Union ministers meeting PM Modi : వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. పదో రోజు రైతుల తమ ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. తమ డిమాండ్స్ను పరిష్కరించాలని.. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈరోజ�
Delhi 17 year old son murders mother : తల్లిదండ్రుల మధ్య వచ్చిన గొడవలు ఓకొడుకుని హంతకుడ్ని చేశాయి. కన్నతల్లినే కొడుకు హత్య చేసేలా చేశాయి. తల్లిదండ్రులు అస్తమాను తన కళ్లముందే గొడవలు పడుతు చూసిన ఆ కొడుకు ఇలాప్రతీ రోజు గొడవలు పడేకంటే విడాకులు తీసేసుకోవచ్చుగా అనేవా�
Farmer leaders call for Bharat Bandh on December 8 if demands not met : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్రం చేయనున్నారు. ఈ నెల 8వ తేదీన భారత్ బంద్ పిలుపు నిచ్చారు రైతు సంఘ నాయకుడు హర్వీదర్ సింగ్ లడ్క్వాల�
Delhi Farmers protest : చర్చల విషయంలో రైతు సంఘాలు అల్టిమేటం ఇచ్చాయి. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. ఢిల్లీలో రైతుల ఆందోళన మరింత ఉధృతమవుతోంది. ఉద్యమానికి అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. కేంద్ర వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్
National Pollution Control Day 2020 : కాలుష్యం..కాలుష్యం..కాలుష్యం. మనిషి ప్రాణాల్ని సైలెంట్ గా తీసేస్తుంది.మనకు ఏం జరిగిందో తెలుసుకునేలోపే మన ప్రాణాల్లో గాల్లో కలిసిపోతాయి. అంత ప్రమాదకరంగా మారుతోంది కాలుష్యం. కాలుష్య కాటుకు ప్రతీ సంవత్సరం 70 లక్షల మంది ప్రాణాలు కో�