Delhi

    ఢిల్లీ 5స్టార్ హోటళ్లో ఈవెంట్ మేనేజర్‌పై రేప్

    November 23, 2020 / 04:15 PM IST

    Delhi:ముంబైకు చెందిన ఈవెంట్ మేనేజర్‌ ఢిల్లీలోని 5స్టార్ హోటల్ లో రేప్ కు గురైంది. నవంబర్ 21న జరిగిన ఘటనలో ఇద్దరు ఢాబా ఓనర్లను పోలీసులు అరెస్టు చేశారు. మిక్కీ మెహతా (57), నవీన్ ద్వార్ (46)లు ఢిల్లీలోని లజ్‌పత్ నగర్, సాకేత్ ప్రాంతాలలో ఉంటున్నారు. ఆ రెస్టార

    ఆయుర్వేద డాక్టర్లు ఆపరేషన్లు చేయొచ్చు : కేంద్రం కీలక నిర్ణయం

    November 23, 2020 / 01:42 PM IST

    Delhi : Ayurveda doctors can now perform surgeries : ఆయుర్వేద వైద్యానికి చాలా చరిత్ర ఉంది. ఎన్నో దీర్ఘకాలిక జబ్బుల్ని కూడ నయం చేసే అద్భుతమైన వైద్యం ఆయుర్వేదం. ఎంతో మంది ఆయుర్వేద డాక్టర్లు భారతదేశ చరిత్రలో అద్భుతమైన వైద్యాలను అందజేశారు. అందజేస్తున్నారు కూడా. కానీ ఆయుర్వేద�

    మర్డర్ కేసులో నిందితుడి పెళ్లి కోసం హైకోర్ట్ బెయిల్

    November 22, 2020 / 07:28 AM IST

    మర్డర్ కేసులో నిందితుడైన వ్యక్తికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన వ్యక్తి పెళ్లి చేసుకుని, తన భార్య పేరు మీద ల్యాండ్ రిజిష్టర్ చేయడానికి బెయిల్ అప్పీల్ చేశారు. రాజేశ్ భవానియా గ్యాంగ్ లో సభ్యుడైన వ్�

    రచనలకు గుర్తింపు : కేంద్ర విద్యాశాఖా మంత్రికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

    November 21, 2020 / 12:47 PM IST

    Delhi : కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ వాతాయ‌న్‌ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోనున్నారు. గంగాన‌ది, హిమాల‌యాలు, ప‌ర్యావ‌ర‌ణంపై మంత్రి ర‌చ‌న‌ల‌కు లండ‌న్‌కు చెందిన వాతాయ‌న్ యూకే సంస్థ ఈ పుర‌స్కారాన్ని అందిస్తోంది. శనివారం (నవంబ�

    ఢిల్లీలో చలి..అత్యల్ప ఉష్ణోగ్రతలు

    November 21, 2020 / 03:24 AM IST

    Cold in Delhi..Lowest temperature : దేశ రాజధానిని కరోనాతో పాటు చలి వణికిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. శుక్రవారం ఢిల్లీలో ఈ సీజన్ లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైందని, కనీస ఉష్ణోగ్రత 7.3కు చేరుకుందని వాతావరణ అధికారులు వె�

    ముంబై-ఢిల్లీ మధ్య విమాన,రైళ్ల రాకపోకలు బంద్!

    November 20, 2020 / 09:47 PM IST

    Maharashtra mulls freeze on flights, trains from Delhi దేశ రాజధానిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చే విమానాలను నిలిపివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా,ఈ రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే రైళ్ల సేవలను కూడా నిలిపి�

    ఢిల్లీని వీడుతున్న సోనియా గాంధీ

    November 20, 2020 / 03:07 PM IST

    Sonia Gandhi advised to leave Delhi due to pollution కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీని వీడనున్నారు. దేశరాజధానిలో వాయుకాలుష్యం భారీగా పెరిగిన నేపథ్యంలో దీర్ఘకాలిక ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియాగాంధీ కొన్ని రోజులపాటు నగరానికి దూరంగా ఉండాలని డాక్టర్లు �

    మాస్క్ లేక పోతే రూ.2వేల జరిమానా

    November 19, 2020 / 03:51 PM IST

    Rs. 2,000 Fine For Not Wearing Mask In Delhi : దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ కేసులు ఆందోళన కలిగించే స్ధాయిలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేజ్రీవాల్ సర్కార్ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇక నుంచి ఢిల్లీలో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్‌లు ధ‌రించ‌ని �

    మాస్క్ ధరించకపోతే రూ. 2వేల జరిమానా…ఢిల్లీ సీఎం కీలక నిర్ణయం

    November 19, 2020 / 03:08 PM IST

    ₹ 2,000 Fine For Not Wearing Mask In Delhi దేశ రాజధానిలో మరోసారి విజృంభిస్తోన్న కరోనావైరస్ ని కట్టడిచేసేందుకు సీఎం కేజ్రీవాల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మాస్క్ ధరించనందకు విధించే ఫైన్ ను ప్రస్తుతమున్న రూ.500నుంచి 2000రూపాయలకి పెంచారు. మాస్క్ ధరించకుండ�

    కాబోయే భర్తతో కలిసి ప్రియుడ్ని హత్య చేసిన ప్రియురాలు

    November 19, 2020 / 02:01 PM IST

    Businessman killed by girlfriend’s fiance, family for Objecting to Wedding :  ఢిల్లీకి చెందిన నీరజ్ గుప్తా(46) అనే వ్యాపారవేత్త నవంబర్ 13నుంచి  కనపడటం లేదని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. గుప్తా భార్య పలువురు అనుమానితుల పేర్లు వెల

10TV Telugu News