Home » Delhi
Delhi supreme court ban on firecrackers : దీపావళి పండుగ వచ్చిందంటే చాలు పటాసులు ఢాం ఢాం అని పేలుతుంటాయి. పటాసులు కాల్చుకోవటం వేడుకే కానీ అంతకు మించి ప్రజలు ఆరోగ్యం..వారి జీవితాలు చాలా ముఖ్యం అని దేశ అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దీపావాళికి బాణసంచా కాల్చ�
degree student aishwarya suicide: అక్షరమే ఆయుధంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న ఓ దీపం అనూహ్యంగా ఆరిపోయింది. ఆర్థిక ఇబ్బందులు, చేయూత ఇస్తామన్నవారు ముఖం చాటేయటం, సర్కారు సహకారమూ అందకపోవటం.. వెరసి చదువు ముందుకెళ్లే పరిస్థితి లేకపోవటం ఆమెను కలచివేసింది. ప్రతిభ ఉన్నా ఐఏ�
Telangana Dubaka by-election BJP leading : దుబ్బాక ఉప ఎన్నికలో ఊహించని పరిణామం జరుగుతోంది. ఊహించని విధంగా ఓట్లు దక్కించుకోవటంలో బీజేపీ ముందుంది. దుబ్బాక ఎన్నికల్లో ముఖ్యంగా స్థానికంగా అధికారంలో ఉన్న పార్టీ అయిన టీఆర్ఎస్, జాతీయ పార్టీ అయిన బీజేపీ మధ్యే పోరు రసవత్త�
Delhi air quality very poor : ఢిల్లీలో గాలి కాలుష్యం మరింత పెరిగింది. గాలి నాణ్యత సూచి 486గా రికార్డయిందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ తెలిపింది. పొంగమంచు ఢిల్లీలోని పలు ప్రాంతాలను కప్పేసింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ�
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్-19 మహమ్మారి మూడవ తరంగం గురించి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు రాష్ట్రంలో కాలుష్యం కొరలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీపావళి పండుగ దగ్గ
becareful with coronavirus in winter: మన దేశానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందా.. రాగల 3 నెలలూ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందా.. ఆరు నెలల క్రితం ఎలాగైతే దుకాణాల దగ్గర సర్కిల్స్ గీసుకుని మరీ సోషల్ డిస్టెన్స్ పాటించారో.. ఆ పరిస్థితులే తిరిగి �
Delhi supreem court..sc st within walls is not offence : షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారిని నాలుగు గోడల మధ్యా దూషించారనే ఆరోపణలకు సాక్ష్యాలు లేకుంటే కనుక దాన్ని నేరంగా పరిగణించలేమని..ఆ కేసులో దూషించారనే ఆరోపణలు ఎదుర్కొనేవారికి శిక్ష విధించలేమని సుప్రీంకోర్
Diwali fireworks ban : కరోనా వైరస్, కాలుష్యం నేపథ్యంలో దీపావళి నాడు ప్రజలు ఎవరు కూడా టపాసులు కాల్చొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. దీపావళి పండుగరోజు రాత్రి 7.39 గంటలకు ప్రభుత్వం లక్ష్మి పూజ నిర్వహిస్తోందని మంత్రులతో పాటు ప్రజలు క�
Corona again in Delhi : ఢిల్లీలో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపుతున్నది. మూడోసారి వైరస్ విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజు కూడా సుమారు 7 వేల వరకు కరోనా కేసులు వెలుగు చూశాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,715 కరోనా కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి.
AYUSH Ministry’s COVID ‘Remedies’: కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి ఎప్పుడు వస్తోందో కూడా చెప్పలేని పరిస్థితి. డు వచ్చేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈక్రమంలో ఆయుర్వేద వైద్యంతో కరోనాకు ఎలా అడ్డుకట్ట వేయొచ్చో కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన చేసింది. �