-
Home » Delhi
Delhi
పశ్చిమాసియాలో యుద్ధం.. ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జైశంకర్, హర్దీప్ సింగ్ పూరీ, నిర్మలా సీతారామన్ ఇతర సీనియర్లు హాజరయ్యారు.
గ్యాస్ కొరత వేళ కేంద్రం కీలక నిర్ణయం.. కట్టెల పొయ్యిలకి అనుమతి
గ్యాస్ దొరకదేమో అనే భయంతో సామాన్యులు సిలిండర్లు భారీగా బుక్ చేస్తుండటంతో డొమెస్టిక్ సిలిండర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.
ఏదో ఒకరోజు శ్రద్ధా వాకర్లా.. నువ్వు కూడా ఫ్రిడ్జ్లో దొరుకుతావు.. అంటూ ప్రియుడి బెదిరింపులు
ఆ సూసైడ్ నోట్ ద్వారా మరో షాకింగ్ విషయం తెలిసింది. ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసు గురించి కూడా స్తుతి అందులో ప్రస్తావించింది.
సడెన్గా స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఢిల్లీ నుంచి పిలుపు.. ఆంతర్యమేంటి? బెర్త్ పక్కానా?
ఇలాంటి ఈక్వేషన్స్ నేపథ్యంలో ఢిల్లీకి వచ్చి కలవమని రాహుల్ గాంధీ చెప్పడంతో గడ్డం ప్రసాద్లో మళ్లీ ఆశలు చిగురించాయని అంటున్నారు. మరి స్పీకర్ను రాహుల్ ఢిల్లీకి పిలిచింది..
జార్ఖండ్లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి..!
ఎయిర్ అంబులెన్స్ కూలిపోయిన చత్రా జిల్లా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ నుండి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైలట్లను వివేక్ వికాస్ భగత్, సావ్రాజ్దీప్ సింగ్గా గుర్తించారు.
ఢిల్లీ-మీరట్ నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించిన మోదీ.. ఫుల్ రూట్, చార్జీలు, టైమింగ్స్ ఇవే
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాంతీయ రవాణా వ్యవస్థల విస్తరణ కార్యక్రమంలో భాగంగా వీటిని మోదీ ప్రారంభించారు.
ఏపీలో ఈ 2 యూనివర్సిటీలు ఫేక్.. UGC ప్రకటన.. దేశవ్యాప్తంగా 32.. ఫుల్ లిస్ట్ ఇదే..
యూజీసీ చట్టం ప్రకారం.. ఇటువంటి వర్సిటీలు ఇచ్చే డిగ్రీలు చట్టపరంగా చెల్లవని వివరించింది.
హై అలర్ట్.. దేవాలయాలే టార్గెట్.. దాడులకు ఉగ్రవాదుల ప్లాన్
ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను పెంచినట్లు పోలీసులు వివరించారు.
ఏఐ సమ్మిట్ లో అనూహ్య ఘటన.. చొక్కాలు విప్పి నిరసన
ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి ఆందోళనతో సదస్సులో కాసేపు గందరగోళం నెలకొంది.
ఫ్లైఓవర్పై ఆగిఉన్న కారు.. అందులో మూడు మృతదేహాలు.. పోలీసుల ఎంట్రీతో.. అసలేం జరిగిందంటే?
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఘటన కలకలం రేపింది. పశ్చిమ ఢిల్లీలోని ఓ ప్లైఓవర్పై ఆగిఉన్న కారులో మూడు మృతదేహాలు లభ్యమయి..