-
Home » Delhi
Delhi
సడెన్గా స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఢిల్లీ నుంచి పిలుపు.. ఆంతర్యమేంటి? బెర్త్ పక్కానా?
ఇలాంటి ఈక్వేషన్స్ నేపథ్యంలో ఢిల్లీకి వచ్చి కలవమని రాహుల్ గాంధీ చెప్పడంతో గడ్డం ప్రసాద్లో మళ్లీ ఆశలు చిగురించాయని అంటున్నారు. మరి స్పీకర్ను రాహుల్ ఢిల్లీకి పిలిచింది..
జార్ఖండ్లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి..!
ఎయిర్ అంబులెన్స్ కూలిపోయిన చత్రా జిల్లా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ నుండి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైలట్లను వివేక్ వికాస్ భగత్, సావ్రాజ్దీప్ సింగ్గా గుర్తించారు.
ఢిల్లీ-మీరట్ నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించిన మోదీ.. ఫుల్ రూట్, చార్జీలు, టైమింగ్స్ ఇవే
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాంతీయ రవాణా వ్యవస్థల విస్తరణ కార్యక్రమంలో భాగంగా వీటిని మోదీ ప్రారంభించారు.
ఏపీలో ఈ 2 యూనివర్సిటీలు ఫేక్.. UGC ప్రకటన.. దేశవ్యాప్తంగా 32.. ఫుల్ లిస్ట్ ఇదే..
యూజీసీ చట్టం ప్రకారం.. ఇటువంటి వర్సిటీలు ఇచ్చే డిగ్రీలు చట్టపరంగా చెల్లవని వివరించింది.
హై అలర్ట్.. దేవాలయాలే టార్గెట్.. దాడులకు ఉగ్రవాదుల ప్లాన్
ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను పెంచినట్లు పోలీసులు వివరించారు.
ఏఐ సమ్మిట్ లో అనూహ్య ఘటన.. చొక్కాలు విప్పి నిరసన
ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి ఆందోళనతో సదస్సులో కాసేపు గందరగోళం నెలకొంది.
ఫ్లైఓవర్పై ఆగిఉన్న కారు.. అందులో మూడు మృతదేహాలు.. పోలీసుల ఎంట్రీతో.. అసలేం జరిగిందంటే?
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఘటన కలకలం రేపింది. పశ్చిమ ఢిల్లీలోని ఓ ప్లైఓవర్పై ఆగిఉన్న కారులో మూడు మృతదేహాలు లభ్యమయి..
దేశ రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతోంది..? భారీగా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు.. ఎక్కువ మంది మహిళలు, బాలికలే..
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో మిస్సింగ్ కేసులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో 800మందికిపై తప్పిపోయినట్లు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులు
తెలంగాణలోని సికింద్రాబార్ పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
పొంగల్ వేడుకల్లో పాల్గొని పొంగలి వండిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఫొటోలు వైరల్
PM Modi : దిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రజలకు పండగ శుభాంకాంక్షలు తెలిపిన ప్రధాని.. గోవులకు పూజ చేసి.. అనంతరం పొంగలి వండారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, రామ్మ�