Home » Delhi
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని కరోనా వైరస్ తో పోల్చారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ జైరాం రమేష్. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా కరోనా వైరస్ సోకినట్లుగా ఎన్నికల్లో భారీగా నష్టం జరిగిందని జైరాం రమేష్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో వివాదాస్�
ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ(14 ఫిబ్రవరి 2020) మరోసారి ఢిల్లీకి వెళుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. సాయంత్
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. 2020, ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. 2020, ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జగన్ సమావ�
ఫిబ్రవరి-11,2020న విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ గ్రాండ్ విక్టరీని ఆ పార్టీ కార్యకర్తలు మంచి జోష్ తో సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో అచ్చం కేజ్రీవాల్ గెటప్ లో..ఆప్ అధినేత వింటర్ ఫెవరెట్ డ్రెస్ మఫ్లర్ ధరించి ఉన్న ఓ బు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో పత్ర్యేకంగా చెప్పనవసరం లేదు. సీఏఏ,షాహీన్ బాగ్,పాకిస్తాన్ వంటి అనేక అంశాలను రోజూ ప్రస్తావిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఆఖరిక�
నేర చరిత్ర ఉన్న రాజకీయ నేతలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ధర్మానం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల అభ్యర్ధుల నేర చరిత్రలను ఈసీకి సమర్పించాలని ఆ నేరా
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అధికారి చేజక్కించుకుంది ఆప్ పార్టీ. మూడోసారి సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే..ఎన్నికల అనంతరం కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. ఆప్ విజయం దాదాపు ఖరారైందన్న విషయం రావడంతోనే..బ�
ఏపీ రాష్ట్రానికి రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సీఎం జగన్ ఆహ్వానించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరారు. ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని ఈ సందర్భంగా ప�
ఢిల్లీ కేబినెట్ లో కొత్త ఫేస్ లు ఉండవని తెలుస్తోంది. మొదటి టర్మ్ లో మంత్రులుగా ఉన్నవారినే మరోసారి కొనసాగించాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సారి ఢిల్లీ కేబినెట్ లో రెండు కొత్త ముఖాలు(రాఘవ్ చద�
ఢిల్లీలో ఓ ఇంటిలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న 5మృతదేహాలను బుధవారం(ఫిబ్రవరి-12,2020) పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఓ జంట తమ ముగ్గురుపిల్లలను చంపి వారు ఆత్మహత్య చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నార్త్ ఈస్ట్