Delhi

    ఢిల్లీ కాంగ్రెస్ నాయకుల రాజీనామా…మొత్తం షీలా దీక్షిత్ తప్పే

    February 12, 2020 / 09:54 AM IST

    ఢిల్లీ కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం మొదలైంది. దశాబ్దాలపాటు ఏకఛత్రాధిపత్యంగా ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు ఆమ్ ఆద్మీ పార్టీ చేతుల్లో చావుదెబ్బ తినింది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్ర�

    మదర్సాల్లో హనుమాన్ చాలీసా తప్పనిసరి చేయాలి : బీజేపీ నేత

    February 12, 2020 / 07:47 AM IST

    ఢిల్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన అరవింద్‌ కేజ్రీవాల్‌కు BJP జనరల్‌ సెక్రటరీ కైలాష్‌ విజయ్‌వర్గీయ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్బంగా ఆయన..ఢిల్లీ విద్యాసంస్థల్లోను అంటే స్కూల్స్, మదర్సాల్లో కూడా విద్యార్దులతో హనుమాన్�

    కేజ్రీవాల్ కేబినెట్‌లోకి రైజింగ్ స్టార్ : ఆర్థిక మంత్రిగా రాఘవ్ చాధా..!?

    February 12, 2020 / 07:02 AM IST

    జాతీయ పార్టీలను కూడా ఊడ్చి పారేసి ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని ఘన విజయంతో దక్కించుకుంది ఆమ్ఆద్మీ పార్టీ. సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కేబినెట్ లోకి ఈ సారి యువకెరటాలు రానున్నట్లుగా సమ�

    AAP గెలుపు.. బేబీ కేజ్రీవాల్ ఫొటోతో ఇంటర్నెట్ మెరుపు

    February 12, 2020 / 06:50 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) విజయం సాధించిన తరువాత ఓ చిన్నారి పార్టీ చీఫ్ కేజ్రీవాల్ గెటప్ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుడ్డి కేజ్రీవాల్.. బేబీ కేజ్రీవాల్ అంటూ పొగిడేస్తున్నారు.  ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్ల�

    ఆప్ ఎమ్మెల్యే నరేశ్ కాన్వాయ్ కాల్పుల ఘటనలో ఒకరు అరెస్ట్

    February 12, 2020 / 04:37 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అందుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ.ఫలితాలు ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే ఎమ్మెల్యే నరేశ్ యాదవ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో పోలీసులువెంటనే స్పందించి ఒకరిని అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ చేపట్టగా సదర�

    AAP ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు, ఒకరు మృతి

    February 12, 2020 / 01:28 AM IST

    2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అందుకుంది ఆప్. ఫలితాలు ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే ఎమ్మెల్యే నరేశ్ యాదవ్‌పై కాల్పులు జరిపారు. బుధవారం జరిగిన ఘటనలో ఒక వాలంటీరు చనిపోయినట్లు ఆప్ ట్వీట్ ద్వారా వెల్లడించింది. విజయం తర్వాత గుడికి వె�

    సీఎం జగన్ ఢిల్లీ టూర్ : 3 రాజధానుల వ్యవహారంపై ప్రధానికి వివ‌ర‌ణ‌

    February 12, 2020 / 01:21 AM IST

    ఏపీ సీఎం జగన్‌ బుధవారం (ఫిబ్రవరి 12, 2020) ఢిల్లీలో పర్యటించనున్నారు. మూణ్నెల్ల విరామం తర్వాత సీఎం జగన్... మరోసారి ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు.

    మోడీ ట్వీట్ కు కేజ్రీవాల్ రిప్లయ్

    February 11, 2020 / 03:22 PM IST

    ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విక్టరీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ట్వీట్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ప్రధానికి  ధన్యవాదాలు తెలిపారు. మన దేశ రాజధానిని నిజమైన ప్రపంచస్థాయి నగరంగా చేసేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తానని కేజ్ర

    కేజ్రీవాల్ కు మోడీ అభినందనలు

    February 11, 2020 / 01:48 PM IST

    ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విక్టరీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నేరవేర్చడంలో వారికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.&nbs

    స్టూడెంట్లని టార్చర్ చేసినందుకు బీజేపీకి కరెక్ట్ సమాధానమిది: మమతా బెనర్జీ

    February 11, 2020 / 12:47 PM IST

    అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలుపొందింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఘోరంగా ఓడించి విజయపతాకం ఎగరేసింది. మంగళవారం ప్రకటించిన ఫలితాలతో ఆఫ్ విజయం ఖరారైంది. ఈ ఫలితాలపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెర్జీ మా�

10TV Telugu News