Home » Delhi
మరో విషాదం చోటు చేసుకుంది. దిశ ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన క్రమంలో దేశ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమౌతుంటే…దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలు అర్థరాత్రి కన్నుమూసింది. మృత్యువుతో పోరాడుతూ చనిపోయింది. ఢిల్లీలోని సఫ్దార్�
ఢిల్లీ పర్యటన వెళ్లిన ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం జరిగే ఈ సమావేశంలో విభజన సమస్యలు, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణాలతో పాటు పోలవరానికి రావాల్సిన నిధులపై చర్చించే చర్చించే అవకాశముంది
ఉత్తరప్రదేశ్ లో ఇవాళ(డిసెంబర్-5,2019)ఐదుగురు వ్యక్తులు ఉన్నావో అత్యాచార బాధితురాలిని సింధుపూర్ అనే గ్రామంలో సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే బాధితురాలి పరిస్థితి విషమించడంతో లక్నో నుంచి మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఢిల్లీ�
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్న సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5వేల 500DTC(ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్),క్లస్టర్ బస్సుల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం(డిసెంబర్-5,2019)కేజ�
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను రోజు రోజుకూ వేడెక్కిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కుల, మత కామెంట్లతో కొత్త కొత్త కాంట్రవర్సీలకు తెరలేపుతున్నారు.
త్వరలో ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో ప్రజలకు మరో బంపరాఫర్ ప్రకటించింది ఆప్ సర్కార్. గత నెలలో బస్సుల్లో మహిళలు టిక్కెట్లు లేకుండా ప్రయానం చేసే విధానానన్ని అమల్లోకి తెచ్చిన కేజ్రీవాల్ సర్కార్ ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు ఉచిత వైఫై అందిస్తామంటోంది. �
జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బుధవారం (డిసెంబర్ 4)ఉదయం 9.30 గంటలకు సమావేశమైన కేంద్ర కేబినెట్ పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో ఈ వారంలోనే ఈ బిల్లు ఈ వా�
ఆకాశన్నంటిన ఉల్లిగడ్డ ధరలను తగ్గించడానికి కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. విదేశాల నుంచి దిగుమతులు చేసుకొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టర్కీ దేశం నుంచి 11 వేల మెట్రిక్ టన్నులు ఢిల్లీకి రానున్నాయి. అలాగే ఈజిప్టు నుంచి 6 వేల 090 మెట్రిక్ టన్ను�
ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కరడు కట్టిన గ్యాంగ్ స్టర్ డిమాండ్స్ తో హల్ చల్ చేశాడు. 40 నేరాలు చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ నీతూ అలియాస్ బవానా తనదైన శైలిలో డిమాండ్స్ చేస్తూ..నాకు తినటానికి నాన్ వెజ్ కావాలి..అద�
కాళేశ్వరానికి జాతీయ హోదా.. ఐఐఎం.. విభజన హామీలు.. ఇవే ప్రధాన ఎజెండా తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తినకు వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లీలో ఉండే కేసీఆర్… ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. రాష్ర్టానికి సంబంధించిన పెండింగ్ వి