Home » Delhi
దేశ రాజధాని ఢిల్లీ సహా సరిహద్దు ప్రాంతాల్లో రోజురోజుకీ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. వాయి కాల్యుష్యాన్ని నిర్మూలించేందుకు కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్న ఫలితం శూన్యంగానే కనిపిస్తోంది. ఒకవైపు ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని కం�
ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.. ఈ సందర్భంగా ప్రజలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వినూత్నంగా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేయటానికి నా దగ్గర అస్సలు డబ్బుల్లేవు… సీఎంగా ఉండగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. ఢిల్లీని డె�
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వీడడం లేదు. ప్రమాదకరస్థాయిలో పొల్యూషన్ ఉంటుడడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ రంగంలోకి దిగింది. 13 ప్రాంతాల్లో నీటిని చిలుకరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము నిర
మహారాష్ట్రలో నెంబర్ గేమ్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ సపోర్టుతో రాత్రికి రాత్రే బీజేపీ అధికారి పీఠం చేజిక్కించుకుంది. బీజేపీని బలపరీక్షలో దెబ్బకొట్టేందుకు ఎన్సీపీ పావులు కదుపుతోంది. నెంబర్ గేమ్ మొదలైంది. బలబలాలను త�
సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) చరిత్రలోనే తొలిసారి ఓ అరుదైన సందర్భానికి వేదికైంది. ఎనిమిది సంవత్సరాల నుంచి సేవలందించిన ఏడు డాగ్ లకు సీఐఎస్ఎఫ్ గౌరవప్రదంగా వీడ్కోలు పలికింది. సీఐఎస్ఎఫ్ విభాగంలో పారామి�
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన కాలుష్యం అంశంపై సమావేశానికి గౌతం గంభీర్ రాలేదు. దీంతో గంభీర్ కనుబడుట లేదంటూ ఢిల్లీ వీధుల్లో పోస్టర్లు కలకలం రేపాయి. అదే సమయంలో వీవీఎస్ లక్ష్మణ్తో పాటు గౌతీ జిలేబీ తింటున్న ఫొటో ఒకటి వైరల్ గా మారింది. దీ�
దేశ రాజధానిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. జేఎన్యూ విద్యార్థులు చేపట్టిన లాంగ్ మార్చ్ను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. వీరు పార్లమెంట్కు వెళ్లకుండా మొదట ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి..దూసుకొచ్చారు. వీరిని ని�
ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోయింది. అక్కడ నివాసం ఉంటున్న వారు గాలి పీల్చాలంటే..కష్టంగా మారిపోయింది. ఊపిరి సంబంధిత సమస్యలు వస్తున్నాయి. కొద్దిరోజులుగా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంద�
తమ నియోజక వర్గంలోని సమస్యను పరిష్కరించటంలో ఎంపీ అలసత్వం వహించాడని అలిగిన ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ, గౌతమ్ గంభీర్ కనపడటం లేదని ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ఆదివారం ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంల
పార్కింగ్ ప్లేస్ లో వాహనం చోరీకి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పార్కింగ్ సమయంలో వాహనం చోరీ జరిగితే నిర్వాహకుడిదే బాధ్యత అని కోర్టు తీర్పు ఇచ్చింది. వాహనాల పార్కింగ్ కు డబ్బు వసూలు చేస్తున్నప్పుడు చోరీ జరిగితే దాన్న