Delhi

    భద్రతా వైఫల్యం…ప్రియాంకగాంధీ ఇంట్లోకి దూసుకొచ్చిన కారు

    December 2, 2019 / 12:46 PM IST

    కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ నివసించే ఇంట్లోకి ఓ కారు భద్రతను దాటుకొని వెళ్లింది. గత వారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సెంట్రల్ ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే లోథీ ఎస్టేట్ లోని ప్రియాంక గాంధీ ఇంట్లోకి ఓ కారు అకస్�

    హోటల్‌కు ప్రభుత్వం కట్టిన అద్దె రూ. 3.85 కోట్లు

    December 2, 2019 / 01:33 AM IST

    అత్యున్నత స్థాయిలో నేతల అవినీతిపై విచారణ జరిపే అధికారం ఉన్న ‘లోక్‌పాల్‌’ వ్యవస్థ ఏర్పాటై ఎనిమిది నెలలు అవుతుంది. ఈ ఏడాది అక్టోబరు 31వ తేదీ నాటికి లోక్‌పాల్‌ వద్దకు 1160 కేసులు వచ్చాయి. అయితే అందులో ఒక్క దాంట్లో కూడా పూర్తి స్థాయి విచారణ ప్రారంభ

    మోడీ,అమిత్ షా లు కూడా వలసవాదులే….కాంగ్రెస్

    December 1, 2019 / 02:39 PM IST

    దేశమంతా ఎన్ఆర్‌సీని అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించడంపై లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఈ బిల్లు తీసుకొచ్చారని, భారత్ ఏ ఒక్క మతానికో పరిమితం కాదన్నారు. ప్రధాని మోదీ, హో�

    నా దేశంలో నాకు రక్షణ లేదు..పార్లమెంట్ బయట అమ్మాయి ఆందోళన

    November 30, 2019 / 10:14 AM IST

    దేశంలో మహిళలకు రోజురోజుకి రక్షణ కరువైపోతుందంటూ అను దూబే అనే ఓ టీనేజ్ యువతి పార్లమెంట్ బయట ఆందోళన చేపట్టింది. నేను నా సొంత దేశంలో సేఫ్ గా ఉన్నానని ఫీల్ అవడం లేదు ఎంటుకూ అని ప్రశ్నిస్తూ ఓ ప్లకార్డ్ పట్టుకుని ఢిల్లీలోని పార్లమెంట్ బయట నిరసన కా�

    టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుంది

    November 29, 2019 / 01:03 PM IST

    జగన్ పాలనపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. జగన్ 6 నెలల పాలనకు, చంద్రబాబు ఐదేళ్ల పాలనకు తేడా లేదన్నారు.

    ఢిల్లీలో ఆక్సిజన్ బార్ : రండి బాబు రండి..గాలి పీల్చుకోండి

    November 27, 2019 / 10:23 AM IST

    రండి బాబు..రండి..స్వచ్చమైన గాలి అమ్మబడును..డబ్బులు చెల్లించండి..సరిపడా.. గాలి పీల్చుకోండి.. ప్రాణాలు కాపాడే ఆక్సిజన్ తమ బార్‌‌లో దొరుకుతుంది..అంటోంది ఓ బార్ యాజమాన్యం. చివరకు గాలి కూడా కొనుక్కోవాల్సిన దుస్తితి ఏర్పడింది. బార్ అంటే.. మద్యానికి సం�

    కార్గిల్ యుద్ధంలో పోరాడిన నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ సుశీల్ కుమార్ కన్నుమూత

    November 27, 2019 / 07:24 AM IST

    కార్గిల్ యుద్ధంలో పోరాడిన నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ సుశీల్ కుమార్  బుధవారం (నవంబర్ 27)ఉదయం కన్నుమూశారు. 79 ఏళ్ల సుశీల్ కుమార్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ రీస‌ర్చ్ అండ్ రిఫ‌ర‌ల్ హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భారత నేవీ చీఫ్ గా కార్గ�

    నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ : శివసేన సంచలన వ్యాఖ్యలు

    November 27, 2019 / 07:01 AM IST

    మహారాష్ట్రలోమహావికాస్ అఘాడీ పేరుతో త్రిపక్ష కూటమి అధికార పీఠాన్ని ఎక్కుతున్న సమయంలో శివసేన మరో బాంబు పేల్చింది. మహారాష్ట్రలో తమ లక్ష్యం నెరవేరిందనీ… ఇక కేంద్రంలో బీజేపీపై పోరాడతామని పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రావత్ ప్రకట�

    సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలి : కేటీఆర్

    November 26, 2019 / 04:12 PM IST

    సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్నికోరారు.

    రాగల 48 గంటల్లో పలు రాష్ట్రాల్లో వర్షాలు

    November 26, 2019 / 03:25 AM IST

    దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళ, బుధవారాల్లో  వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ తెలిపింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్�

10TV Telugu News