Home » Delhi
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మండిపోతుంటే కొన్నిరాష్ట్రాలు సబ్సిడీ ధరకు ఉల్లిని అందిస్తూ ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆప్ఘనిస్తాన్, టర్కీల నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న ఉల్లిని చూస్తుంటే వీటి ధరలు క్రమేపి తగ్గు ముఖం పడతాయనే సం�
హాస్టల్ ఫీజు పెంచడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని జేఎన్యూ విద్యార్ధులు గత నెల రోజులుగా చేస్తున్నఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫీజుల పెంపును నిరసిస్తూ డిసెంబర్ 9, సోమవారం రాష్ట్రపతి భవన్కు ర్యాలీగా బయలు దేరిన విద్యార్ధులను పోలీసులు చెదరగొట్ట
ఢిల్లీలోని అనాజ్ మండిలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. నిన్న అగ్నిప్రమాదం జరిగిన భవనంలో సోమవారం (డిసెంబర్ 9, 2019) మరోసారి మంటలు చెలరేగాయి.
ఢిల్లీలోని ఝాన్సీ రోడ్లోని అనాజ్ మండీలోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఇవాళ(డిసెంబర్-8,2019)ఉదయం 5గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 43మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఉత్తరప్రదేశ్ కి చెందిన ముషార్�
ఢిల్లీలోని ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండలిలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై భారత ప్రధాన మంత్రి మోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను బాధించిందనిన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియచేశారు. క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించ�
దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఈసారి 44 మంది చనిపోయారు. మరో 22 మందికిపైగా గాయాలపాలయ్యారు. వీరిలో కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఝాన్సీ రో
ఢిల్లీలో ఆదివారం తెల్లవారు ఝూమున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండిలోని ఒక ఇంటిలో మంటలు చెలరేగటంతో ప్రజలు భయ బ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది 30 ఫైరింజన్లతో మంటలను ఆర్పటానికి ప్రయ�
ఢిల్లీలోని సఫ్థార్ గంజ్ హాస్పిటల్ లో శుక్రవారం అర్థరాత్రి ట్రీట్మెంట్ పొందుతూ మరణించిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ప్రజలు స్వచ్ఛందంగా రాజ్ ఘాట్ నుంచి ఇండియా గేట్ వరకు చేపట్టిన కొవ్వొత్తుల ర్యా�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నిర్భయ దోషి వినయ్ శర్మ పిటిషన్ వేశారు.
ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఢిల్లీలోని సఫ్దార్గంజ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం రాత్రి 12గంటల సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆ యువతి కన్నుమూసే కొన్ని క్షణాల ముందు మాట్లాడిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. చావుబ్రతుక�