Delhi

    ఢిల్లీలో తెరుచుకున్నస్కూల్స్ : మాస్కులు ధరించి వెళ్తున్న విద్యార్థులు

    November 6, 2019 / 05:28 AM IST

    ఢిల్లీలో పెరిగిన కాలుష్యం..దీనికి తోడు దీపావళి పండుగ సందర్భంగా పెరిగిన కాలుష్య ప్రభావంతో ప్రభుత్వం స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన సెలవులు తరువాత తిరిగి ఈరోజు (నవంబర్ 6)న తెరుచుకున్నాయి. మాస్�

    ఢిల్లీలో వాయుకాలుష్యానికి పాక్,చైనాలే కారణం…బీజేపీ నాయకుడు

    November 6, 2019 / 01:54 AM IST

    దేశరాజధాని ఢిల్లీ,యూపీలో తీవ్ర వాయుకాలుష్యం నెలకొన్న సమయంలో యూపీ బీజేపీ నాయకుడు వినీత్ అగర్వాల్ షర్దా సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాయుకాలుష్య  పాపం పాకిస్థాన్, చైనా దేశాలదేనని బీజేపీ నాయకుడు వినీత్ అగర్వాల్ ఆరోపించారు. ఢిల్లీలోకి పాక

    న్యాయం చేయాలంటూ రోడ్లెక్కిన పోలీసులు…భారీగా ట్రాఫిక్ జామ్

    November 5, 2019 / 09:17 AM IST

    వందలాదిమంది ఢిల్లీ పోలీసులు ఇవాళ(నవంబర్-5,2019) రోడ్డుపైకి వచ్చారు. ITO దగ్గర ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం బయట తమకు న్యాయం చేయండంటూ నిరసనకు దిగారు. ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. శనివారం తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకున్న ఘటనకు ని

    టీటీడీ ఈవోగా జేఎస్వీ ప్రసాద్ : అనిల్ కుమార్ సింఘాల్ కు ఉద్వాసన

    November 5, 2019 / 07:18 AM IST

    ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.  సోమవారం సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసిన ఆయన ఇప్పడు టీటీడీ ఈవో గా జేస్వీ ప్రసాద్ ను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అనిల్ కు�

    మహా పాలిటిక్స్ : సోనియాతో భేటీ తర్వాత పవార్ ఏమన్నారంటే

    November 4, 2019 / 02:38 PM IST

    మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ ఇవాళ(నవంబర్-4,2019)ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియాతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితిని సోనియాకు వివరించానని.,అయితే ప్రభు�

    సరి-బేసి లాజిక్ ఏంటీ : కేంద్రం,ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం అక్షింతలు

    November 4, 2019 / 10:17 AM IST

    దేశరాజధాని ఢిల్లీ ప్రతి సంవత్సరం వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందని,దీనిని కంట్రోల్ చేయలేకపోతున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి సంవత్సరం ఢిల్లీలో ఇదే జరుగుతోందని,10-15 రోజులు వాయుకాలుష్యం తీవ్రంగా కొనసాగుతుందని,నాగరిక

    సరి-బేసి రూల్ ఉల్లంఘించిన బీజేపీ ఎంపీ  

    November 4, 2019 / 09:21 AM IST

    ఢిల్లీలో సరి-బేసి వాహన విధానాన్ని బీజేపీ ఎంపీ  విజయ్ గోయాల్ ఉల్లంఘించారు. దీంతో పోలీసులు ఎంపీకి ఛలానా విధించారు. ఈ సందర్బంగా విజయ్ గోయల్ మాట్లాడుతూ..  ఫైన్ కట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అనంతరం సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వంపై

    మహా పీఠంపై ఉత్కంఠ…ఢిల్లీలో రెండు హాట్ మీటింగ్స్

    November 4, 2019 / 09:18 AM IST

    మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఉన్నాయి. గత నెల 24న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమికి పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. చెరో రెండున్నసంవత్సరాల పాటు సీఎం సీటుని పం�

    భారత్, బంగ్లాలకు థ్యాంక్స్ చెప్పిన గంగూలీ

    November 4, 2019 / 04:48 AM IST

    బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ భారత్ తో పాటు బంగ్లాదేశ్ జట్లకు థ్యాంక్స్ చెప్పారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లా శుభారంభాన్ని నమోదు చేసింది. ప్రతికూల వాత�

    ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం నగరంగా ఢిల్లీ

    November 4, 2019 / 04:36 AM IST

    2016, 2017 సంవత్సరాల్లో ఇదే సీజన్లో అంటే నవంబరు నెలలో ఉన్న కాలుష్యం స్థాయి కంటే తారా స్థాయికి చేరుకుంది. ఉదయం 11గంటల వరకూ మంచు నుంచి ఢిల్లీ బయటపడటం లేదు.

10TV Telugu News