Delhi

    ఢిల్లీ కాలుష్యం :  సీఎం కేజ్రీవాల్ విద్యార్థులకు మాస్క్ లు పంపిణీ 

    November 1, 2019 / 06:51 AM IST

    ఢిల్లీలో వాయుకాలుష్యానికి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్ స్కూల్ విద్యార్ధులు కాలుష్యం నుంచి రక్షించేందుకు మాస్క్ లు పంపిణీ చేశారు. పక్క రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల్లో రైతులు పంటలు పండిన తరువాత వాటి వ్యర్థాలను

    ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

    November 1, 2019 / 05:22 AM IST

    ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి పెరిగింది. వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ(నవంబర్-1,2019)ఢిల్లీలోని ఇండియా గేట్,�

    జర్మనీ ఛాన్సలర్ కు రాష్ట్రపతి భవన్ లో గ్రాండ్ వెల్ కమ్

    November 1, 2019 / 04:11 AM IST

    రెండు రోజుల భారత పర్యటన కోసం గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఇవాళ(నవంబర్1-1,2019)రాష్ట్రపతి భవన్ కు చేరకున్నారు.రాష్ట్రపతి భవన్ దగ్గర ఆమెకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. సైనిక లాంఛనాలతో స్వాగతం ఏంజెలాను రాష్ట్ర�

    ఎప్పుడో ఉరి తీయాల్సింది : నిర్భయ దోషులకు త్వరలో మరణశిక్ష అమలు

    October 31, 2019 / 04:19 PM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు విధించిన ఉరిశిక్షను త్వరలోనే అమలుచేస్తామని తీహార్ జైలు అధికారులు తెలిపారు. నలుగురు దోషులకు కూడా అక్టోబర్-28,2019న ఈ విషయాన్ని తెలియజేసినట్లు తీహార్ జైలు సూపరిడెంట్ తెలిపారు. గడువ�

    ఢిల్లీలో కాలుష్యం : విద్యార్ధులకు 50 లక్షల మాస్కులు పంపిణీ

    October 31, 2019 / 03:55 AM IST

    ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. దీంతో పలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూల్స్ విద్యార్థులకు  మాస్కులు పంపిణీ చేయాలని సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. 50 లక్షల N‌95 మాస్కులను �

    కాలుష్య కోరల్లో ఢిల్లీ: మాస్క్‌లకు ఫుల్లు డిమాండ్ 

    October 30, 2019 / 03:16 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలో ముక్కును కప్పి ఉంచే మాస్క్‌లకు గిరాకీ పెరిగిపోతుంది. కాలుష్యం అధిక స్థాయిలో ఉండడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు మెడికల్ షాప్‌లకు పరుగులు పెడుతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా కాల్చిన పటాసులతో మరింత అధికమైంది కా�

    ‘గంగూలీ.. తొలి టీ20ని ఢిల్లీ బయట ఆడించాలి’

    October 30, 2019 / 10:53 AM IST

    ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా నవంబరు 3న బంగ్లాదేశ్-భారత్ ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఇదే సమయంలో అక్కడి గాలిలో కాలుష్య స్థాయి హెచ్చుగా ఉండనుంది.

    విన్నపాలు వినవలె : రాజ్ నాథ్ సింగ్‌తో కేటీఆర్ భేటీ

    October 30, 2019 / 10:24 AM IST

    తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రాల ఐటీ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు. 2019, అక్టోబర్ 30వ తేదీ బుధవారం సౌత్ బ్లాక్�

    వంతెనను వదల్లేదు : ఢిల్లీలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీ చోరీ!

    October 30, 2019 / 09:21 AM IST

    ఓ బ్రిడ్జీని దొంగలు దోచుకెళ్లారు అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మకపోగా..జోక్ అనుకుంటారు. కానీ ఇది నిజం. పాదచారుల కోసం ప్రభుత్వం నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జీని దొంగలు దోచుకుపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇది జరిగింది. వినటానికి ఇది చిత్రమనిపించినా

    48గంటలపాటు ఢిల్లీలో హై అలర్ట్

    October 30, 2019 / 01:44 AM IST

    ఢిల్లీలో రాగల 48 గంటలపాటు హైఅలర్ట్ ప్రకటించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. అక్టోబర్-31,2019నుంచి జమ్మూకశ్మీర్ పునర్ విభజన చట్టాన్ని అమలు చేస్తున్న సమయంలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కేంద్రం ఢిల్లీ పోలీసులను అలర్ట్ చేస�

10TV Telugu News