Delhi

    పోలీసుల వార్నింగ్ : ఆ క్రాకర్స్ కాలిస్తే జైలుకే

    October 21, 2019 / 10:53 AM IST

    దీపావళి వచ్చేస్తోంది. దీపావళి అంటేనే క్రాకర్స్ పండగ. బాణాసంచా కాల్చేందుకు చిన్న, పెద్ద రెడీ అవుతున్నారు. రకరకాల టపాసులు కొనుగోలు చేసే పనిలో ఉన్నారు. అయితే.. నాన్

    రెండు రోజుల ఢిల్లీ టూర్‌కు సీఎం జగన్

    October 21, 2019 / 02:17 AM IST

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇవాళ(21 అక్టోబర్ 2019) ఢిల్లీకి వెళ్తున్నారు. సీఎం జగన్ అక్టోబర్ 22వ తేదీన ఢిల్లీలో ఉంటారని సీఎం కార్యాలయం అధికారులు వెల్లడించారు. 21వ తేదీన ఉ.10.05 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి సీఎం మధ్యాహ్నం

    సింహంతో చెలగాటం : ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి

    October 17, 2019 / 10:11 AM IST

    ఢిల్లీ జూలాజికల్ పార్క్‌లో హై డ్రామా నెలకొంది. జూలోని సింహం బోనులోకి వెళ్లిన వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడు. సరదాగా వెళ్లాడో, లేక తెలీక వెళ్లాడో కానీ బీహార్‌కి చెందిన రెహాన్ ఖాన్ అనే 28 సంవత్సరాల  వ్యక్తి  సెప్టెంబరు 17, గురువారం మధ్యా

    అక్రమంగా అమెరికా : 311మంది భారతీయులను పట్టుకున్న మెక్సికో..ప్రత్యేక విమానంలో ఢిల్లీకి

    October 17, 2019 / 07:40 AM IST

    అక్రమంగా యూఎస్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి పట్టుబడిన 311మంది భారతీయులను తీసుకొస్తున్న విమానం శుక్రవారం(అక్టోబర్-17,2019)ఢిల్లీ చేరుకోనుంది. ఓ ప్రత్యేక విమానంలో మెక్సికో నుంచి వీరందరిని భారత్ కు తిరిగి పంపించేందుకు ఏర్పాటు పూర్తి అయ్యాయి. �

    ఢిల్లీలో సరి-బేసి విధానం…ఉల్లంఘిస్తే రూ.4వేలు ఫైన్

    October 17, 2019 / 07:21 AM IST

    నవంబర్ 4నుంచి 15వరకు ఢిల్లీలో సరి-బేసి విధానం అమల్లోకి వస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలకు ఇది వర్తిస్తుందని,అయితే కేవలం  నాన్ ట్రాన్స్ పోర్ట్ 4వీలర్స్ కు మాత్రమే వర్తిస్తుందని ఆయన తెలిపార�

    ఇంకేం కొంటాం : కారు పార్కింగ్ ఫీజు రూ.వెయ్యి

    October 17, 2019 / 04:31 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ సర్కార్ రెడీ అయింది. వాహనాల కాలుష్యం పెరిగి పోవడంతో కారు పార్కింగ్ చార్జీలను భారీగా  పెంచడం ద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని అత్యంత రద�

    ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం

    October 15, 2019 / 12:51 PM IST

    ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. (అక్టోబర్‌ 21, 2019) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీస

    బిగ్ బ్రేకింగ్ : ఆగస్టు నుంచి అక్టోబర్10 మధ్య జారీ చేసిన ట్రాఫిక్ చలానాల ఉపసంహరణ

    October 15, 2019 / 10:32 AM IST

    ఆగస్టు నుంచి అక్టోబర్ 10 మధ్య  జారీ చేసిన ఒకటిన్నర లక్షల చలాన్లను ఉపసంహరించుకోవాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఉపసంహరించుకోవాలనుకుంటున్న చలాన్లలో ఎక్కువగా జాతీయ రహదారి 24పై ఓవర్ స్పీడ్ లో వెళ్తున్నవారికి విధించినవే ఉన్నట్లు ట

    తీహార్ జైలులో లాఠీ దెబ్బలు తిన్న నోబెల్ విజేత అభిజిత్

    October 15, 2019 / 09:32 AM IST

    ఆర్థికశాస్త్రంలో భారత సంతతికి చెందిన వ్యక్తిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు  సోమవారం స్వీడిష్ అకాడమీ ప్రకటించిన విసయం తెలిసిందే. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో‌, మైఖేల్ క్రెమర్‌లను ఈ ఏడాది నోబెల్ కమిటీ ఎంప�

    బ్రేకింగ్ : ఢిల్లీ నుంచి తెలంగాణ గవర్నర్ కి పిలుపు.. చర్చించే అంశం అదేనా

    October 15, 2019 / 05:45 AM IST

    తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆర్టీసీ సమ్మె రాజకీయ మలుపు తిరుగుతోంది. సమ్మె ఎపిసోడ్ లో కొత్త సీన్ తెరపైకి వచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కేంద్రం నుంచి

10TV Telugu News