Home » Delhi
ఢిల్లీకి చెందిన యువతి తాను డీఆర్డీఓ అని చెప్పి పెళ్లికి చేసుకున్న వ్యక్తి చేతిలో మోసపోయానంటూ పోలీస్ కంప్టైంట్ చేసింది. పరిశోధనలో ఆ యువకుడు నిరుద్యోగి మాత్రమే కాక, అప్పటికే పెళ్లి అయినవాడు. అయితే తనకు తానుగా డూప్లికేట్ ప్రూఫ్లతో ఓ డీఆర్డీ�
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం(అక్టోబర్ 4, 2019) ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంపైనే ప్రధానంగా చర్చించనున్న
ఢిల్లీలో నలుగురు జైషే ఉగ్రవాదులు చొరబడినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు రావడంతో భద్రతను పటిష్టం చేశారు. ఈక్రమంలో ఉత్తరాదిలోని అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భారీ భద్రతను పెంచారు. నలుగురు ఉగ్రవాదులు భా
జైషే మహ్మద్కు చెందిన నలుగురు అత్యంత ప్రేరేపిత ఉగ్రవాదులు ఢిల్లీలో వరుస దాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాల సమాచారం అందింది. దేశంలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి జైషే మహ్మద్ ఉగ్రవాదులు దళాలుగా ఏర్పడి వేర్వేర
తెలుగు రాష్ట్రాల సీఎంలు హస్తిన బాట పట్టనున్నారు. ఇద్దరూ ఒకరోజు వ్యవధిలో ప్రధానితో భేటీ కానుండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అక్టోబర్ 03వ తేదీ గురువారం హస్తినకు వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం ప్రధానితో సమావేశం క�
దేశంలోని రైల్వే స్టేషన్ల పరిశుభ్రతపై నిర్వహించిన సర్వే రిపోర్టును బుధవారం (అక్టోబర్ 2, 2019) విడుదల రైల్వే శాఖ విడుదల చేసింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేసిన ప్రకారం మొదటిస్థానంలో జైపూర్ రైల్వేస్టేషన్, రెండో స్థానంలో జోధ్ పూ
తెలంగాణ సీఎం ఢిల్లీ పర్యటన ఖారారు అయింది. శుక్రవారం(అక్టోబర్-4,2019)న కేసీఆర్ దేశ రాజధానికి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కానున్నారు. నరేంద్రమోడీ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర�
సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన మోటరు వాహన చట్టంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. భారీగా ఫైన్ లు విధిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారికి ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొన్ని చిత్రవిచిత్ర సంఘటనలు
ఢిల్లీకి చెందిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని గోవా విమానశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు సహా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 180 మంది ప్రయాణ�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 28 శనివారం సాయంత్రం భారత్ చేరుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో ఢిల్లీలోని పాలం టెక్నికల్ ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు వేలాది ప్రజలు ఘన స్వాగతం పలికారు. హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మ�