Delhi

    ఎయిర్ ఇండియా విమానంపై పిడుగు : క్రూ సిబ్బందికి గాయాలు

    September 22, 2019 / 02:37 AM IST

    ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంపై పిడుగు ప్రభావానికి గురైంది. విమానం క్రూ సిబ్బందికి గాయాలయ్యాయి.

    మహిళకు మధ్య వేలు చూపించాడని మూడేళ్ల జైలు

    September 21, 2019 / 09:35 AM IST

    న్యూ ఢిల్లీలోని ఓ వ్యక్తి మహిళకు మధ్య వేలు చూపించి జైలు శిక్షకు గురయ్యాడు. 2014లో కేసుపై పలు వాదనల తర్వాత తీర్పు వెలువడింది. బాధిత మహిళ తనకు బావ వరసయ్యే వ్యక్తి మధ్య వేలు చూపించడమే కాకుండా అసభ్యకరంగా ముఖ కవలికలు చూపించి చెంపమీద కొట్టాడని మే 2014

    రైతుల నిరసన ర్యాలీ :యూపీ-ఢిల్లీలో బోర్డర్ లో ట్రాఫిక్ జామ్ 

    September 21, 2019 / 09:21 AM IST

    ఉత్తరప్రదేశ్ రైతుల నిరసన ర్యాలీ చేపట్టారు. వీరంతా ఢిల్లీవైపుగా ర్యాలిని కొసాగించారు. భార‌తీయ కిసాన్ సంఘ‌ట‌న ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఈ ర్యాలీ ఢిల్లీలోని కిసాన్ ఘాట్ దిశ‌గా సాగుతోంది. చెరుకు పంట బకాయిలు చెల్లించాల‌ని..ఇత‌ర పంట‌ల‌కు రుణ‌మాఫ�

    ట్రక్కును ఢీకొట్టిన అంబులెన్స్‌.. ఇద్దరు మృతి

    September 20, 2019 / 09:56 AM IST

    ఢిల్లీలోని DND ఫ్లైఓవర్‌ మీద శుక్రవారం (సెప్టెంబర్ 20, 2019) తెల్లవారుజామున పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. గర్భిణి మహిళను అంబులెన్సులో నోయిడా ఆసుపత్రి నుంచి సఫ్దర్‌ఫ్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని జాయింట్ పోలీస్ కమిషనర్ అలోక�

    వీళ్లింతే : పార్టీ ఆఫీసులోనే భార్యను ఈడ్చికొట్టిన బీజేపీ నేత 

    September 20, 2019 / 07:39 AM IST

    వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో బీజేపీ నేతలు సిద్ధహస్తులు. ముఖ్యంగా మహిళలపై వారు చేసే వ్యాఖ్యల గురించి తెలియనిది కాదు. గతంలో ఎన్నో ఇటువంటివి జరిగాయి. కానీ ఓ బీజేపీ నేత మరో అడుగు వేసి ఏకంగా పార్టీ ఆఫీసులోనే భార్యపై చేయి చేసుకున్నారు. ఇక్కడ గమని�

    లేకపోతే జరిమానా : ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో కండోమ్స్ ఉండాలి

    September 20, 2019 / 06:43 AM IST

    కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చాక వాహనదారుల్లో జాగ్రత్తలు పెరిగాయి. రూల్ ప్రకారం.. వెహికల్‌లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరి కదా. అయితే దీనిలో ఓ కొత్త రూల్ వచ్చింది. ఈ బాక్స్‌లో కండోమ్స్ కూడా ఉండాలట. లేకపోతే ఫైన్ తప్పనిసరి అంటున్నాడు ధర

    కొత్త ట్రాఫిక్ రూల్స్ కు వ్యతిరేకంగా స్తంభించిన రవాణా

    September 19, 2019 / 03:52 AM IST

    ఢిల్లీలో రవాణా వ్యవస్థ సంభించింది. ట్రాన్స్‌పోర్టు యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మోటార్ వెహికల్ యాక్టును నిరసిస్తూ సెప్టెంబర్ 19వ తేదీ గురువారం సమ్మెను చేపట్టాయి. రవాణా సమ్మెతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్�

    డబ్బుల బ్యాగ్ అలాగే ఉంది : వ్యాపారవేత్తను కాల్చి చంపారు

    September 17, 2019 / 10:38 AM IST

    అతని పేరు రాజుల్ గుప్తా. వయస్సు 44 ఏళ్లు. ఢిల్లీలో నివాసం. ఎలక్ట్రికల్ బిజినెస్ చేస్తుంటారు. బాగానే సంపాదించారు. ఇదే సమయంలో శత్రువులు కూడా పెరిగిపోయారు. ఈ క్రమంలోనే సోమవారం అర్థరాత్రి (సెప్టెంబర్ 16, 2019) తన ఇంటి ముందే దారుణంగా హత్య చేయబడ్డారు. ఢిల్

    #ShameOnIndiGo : ప్రయాణికులందరి లగేజీ మరిచి దేశం దాటిన ఇండిగో

    September 17, 2019 / 09:30 AM IST

    ప్రముఖ దేశీయ విమాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.షేమ్ ఆన్ ఇండిగో హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ఈ మధ్యకాలంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. కొన్నిసార్లు సాంకేత�

    చలానా వేస్తే చచ్చిపోతా: ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించిన యువతి

    September 16, 2019 / 05:56 AM IST

    ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జరిమానాలు భారీగా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అందులో భాగంగా.. పలు వాహనాలకు వేసిన ఫైన్లు గుండెలు జారిపోయేలా చేశాయి. వెహికల్ తో బయటకు రావాలంటేనే వణికిపోతున్న

10TV Telugu News