Home » Delhi
ఢిల్లీ మహిళలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త అందించారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.
హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ క్రీడా పురస్కారాలను అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. 2018 సంవత్సరానికిగాను �
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం (ఆగస్టు 28, 2019) వ తేదీన ఢిల్లీలో కేబినెట్ భేటీ నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి జవదేకర్ మాట్లాడుతూ దేశంలో కొత్తగా 75 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మెడికల్ కాల�
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. భారత రైల్వే టికెట్ల ధరలపై 25శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచి దేశం గర్వపడేలా చేసిన పీవీ సింధు ఇవాళ(ఆగస్టు-27,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. తన నివాసానికి వచ్చిన సింధు, కోచ్ గోపీచంద్లను మోడీ అభినందించారు. సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు. ఇందుక�
మూడు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేరుగా అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యలను పరామర్శించారు. జైట్లీకి నివాళులర్పించారు. మోడీ వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. అనారో
దేశంలోని మహిళలు, యువతులు ఆరోగ్యంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం జనఔషధి దుకాణాల్లో రూ.2.50 అమ్ముతున్న ఒక్కో శానిటరీ నాప్కిన్ ధరను తగ్గించాలని నిర్ణయించింది. ఒక్క రూపాయికే అందించాలని నిర్ణయించింది. ఇది మంగళవారం (ఆగస్
ఢిల్లీ : దేశంలోని 10 జిల్లాల్లోనే మావోయిస్టుల సమస్య ఎక్కువగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన సీఎంల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమయ్యింది. మావోల ప్రభావం తగ్గించేందుకు ఆ జిల్లాల్లో అభివృధ్ది కార్యక్రమాలు వేగవంతం చే�
ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.
ఢిల్లీలోని నిగమ్ బోద్ ఘాట్ లో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. జైట్లీకి కడసారి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు,అభిమానులు,ప్రముఖులు నిగమ్ బోద్ ఘాట్ కు వెళ్లారు