Home » Delhi
దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని తెలిపారు.
కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేజ్రివాల్ తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 4నుంచి 15వరకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానం అమల్లోకి వస్తుందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. రిజిస్ట్ర�
ట్రాఫిక్ చలాన్లలో రికార్డులు బద్దలవుతున్నాయి. నిన్నటివరకు వేలకు వేల ఫైన్లతో వాహనదారులను బెదరగొట్టిన అధికారులు.. తమ ప్రతాపాన్ని మరింతగా పెంచారు. ఫలితంగా
ఢిల్లీలోని ఛావ్లా ప్రాంతం. శుక్రవారం, సెప్టెంబర్6, మిట్ట మధ్యాహ్నం వేళ… ఓ మహిళ తన పిల్లాడిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళుతోంది. ఒక చేత్తో పిల్లాడిని నడిపిస్తూ.. మరోచెత్తో స్కూల్ బ్యాగ్ పుచ్చుకుని వెళుతోంది. తన ఇంటికి వెళ్లే మార్గంలో ఉన్న �
ఢిల్లీలో పాదచారులు, సైకిలిస్టు భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారి సేఫ్టీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. పాదచారులకు ఎటునుంచి ఏ వెహికల్ వచ్చి గుద్దేస్తుందనే భయం లేకుండా ఉండేందుకు ప్రత్యేక కారిడార్ ను ఏర్పాటు చేయనుంది. ఈ కారిడార్ ఢి�
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. రోజురోజుకి ట్రాఫిక్ పెరిగిపోతోంది. నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు నరకం చూస్తున్నారు.
జై భీమ్ స్కీమ్ కింద ఇచ్చే అమోంట్ ను పెంచాలని నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 40వేల రూపాయలు ఇస్తుండగా,ఇకపై 1లక్ష రూపాయలు ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ పథకానికి అన్ని కేటగిరీల వి�
త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో ఆప్ రెబల్ ఎమ్మెల్యే ఇవాళ(సెప్టెంబర్-3,2019)భేటీ అయ్యారు. ఇప్పటికే ఆప్ అధిష్టానంపై కోపంగా ఉన్న అల్కా.. తన రాజకీయ భవిష్యత్పై దృష్టి సారించారు. త్వరలోనే కాంగ్రెస్ లో చే
ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద సోమవారం (సెప్టెంబర్ 2) ఉదయం కలకలం రేగింది. ఓ వ్యక్తి కత్తితో పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. బైక్పై వచ్చిన అతను విజయ్ చౌక్ గేట్ నుంచి పార్లమెంట్ లోపల
వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. నాన్ సబ్సిడీ సిలిండర్ పై ఏకంగా రూ.15.5 పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ ధరలు కేవలం దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే వర్తిస్తాయి. ప్రస్తుతం నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.574.5గా ఉంద