Delhi

    ద్రవ్యోల్బణం అదుపులో ఉంది : మంత్రి నిర్మలా

    September 14, 2019 / 10:06 AM IST

    దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని తెలిపారు.

    ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం

    September 13, 2019 / 06:58 AM IST

    కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేజ్రివాల్ తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 4నుంచి 15వరకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానం అమల్లోకి వస్తుందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. రిజిస్ట్ర�

    దేశంలో ఫస్ట్ టైమ్ : ట్రక్కుకి రూ.2లక్షలు ట్రాఫిక్ జరిమానా

    September 13, 2019 / 01:49 AM IST

    ట్రాఫిక్ చలాన్లలో రికార్డులు బద్దలవుతున్నాయి. నిన్నటివరకు వేలకు వేల ఫైన్లతో వాహనదారులను బెదరగొట్టిన అధికారులు.. తమ ప్రతాపాన్ని మరింతగా పెంచారు. ఫలితంగా

    చైన్ స్నాచర్ దారుణం : ఒంటరి మహిళపై ఇలా దాడి చేశాడు

    September 7, 2019 / 11:52 AM IST

    ఢిల్లీలోని ఛావ్లా ప్రాంతం. శుక్రవారం, సెప్టెంబర్6, మిట్ట మధ్యాహ్నం వేళ… ఓ మహిళ తన పిల్లాడిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళుతోంది. ఒక చేత్తో పిల్లాడిని నడిపిస్తూ.. మరోచెత్తో స్కూల్ బ్యాగ్ పుచ్చుకుని వెళుతోంది. తన ఇంటికి వెళ్లే మార్గంలో ఉన్న �

    గుడ్‌న్యూస్ : పాదచారులు, సైకిలిస్టుల కోసం స్పెషల్ కారిడార్

    September 5, 2019 / 10:52 AM IST

    ఢిల్లీలో పాదచారులు, సైకిలిస్టు భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారి సేఫ్టీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. పాదచారులకు  ఎటునుంచి ఏ వెహికల్ వచ్చి గుద్దేస్తుందనే భయం లేకుండా ఉండేందుకు ప్రత్యేక కారిడార్ ను ఏర్పాటు చేయనుంది. ఈ కారిడార్ ఢి�

    ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం : హైదరాబాద్ లో సరి-బేసి విధానం

    September 5, 2019 / 04:18 AM IST

    హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. రోజురోజుకి ట్రాఫిక్ పెరిగిపోతోంది. నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు నరకం చూస్తున్నారు.

    ప్రభుత్వం బంపరాఫర్ : మీరు స్టూడెంట్ అయితే.. లక్ష రూపాయలు గ్యారెంటీ

    September 3, 2019 / 12:27 PM IST

    జై భీమ్ స్కీమ్ కింద ఇచ్చే అమోంట్ ను పెంచాలని నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 40వేల రూపాయలు ఇస్తుండగా,ఇకపై 1లక్ష రూపాయలు ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ పథకానికి అన్ని కేటగిరీల వి�

    సోనియాతో ఆప్ రెబల్ ఎమ్మెల్యే భేటీ

    September 3, 2019 / 10:22 AM IST

    త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో ఆప్ రెబల్ ఎమ్మెల్యే ఇవాళ(సెప్టెంబర్-3,2019)భేటీ అయ్యారు. ఇప్పటికే ఆప్‌ అధిష్టానంపై కోపంగా ఉన్న అల్కా.. తన రాజకీయ భవిష్యత్‌పై దృష్టి సారించారు. త్వరలోనే కాంగ్రెస్ లో చే

    పార్లమెంట్ వద్ద కలకలం : కత్తితో పార్లమెంట్ లోకి వెళ్లేందుకు యత్నించిన యువకుడు

    September 2, 2019 / 07:03 AM IST

    ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద సోమవారం (సెప్టెంబర్ 2)  ఉదయం కలకలం రేగింది. ఓ వ్యక్తి కత్తితో పార్లమెంట్‌ ఆవరణలోకి ప్రవేశించేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. బైక్‌పై వచ్చిన అతను విజయ్ చౌక్ గేట్ నుంచి పార్లమెంట్‌ లోపల

    బాదుడు షురూ : వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది

    September 1, 2019 / 02:54 PM IST

    వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. నాన్ సబ్సిడీ సిలిండర్ పై ఏకంగా రూ.15.5 పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ ధరలు కేవలం దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే వర్తిస్తాయి. ప్రస్తుతం నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.574.5గా ఉంద

10TV Telugu News