Home » Delhi
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆదివారం(ఆగస్టు 25,2019) ఉదయం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని టీటీడీ ఆలయంలో రూ. 4కోట్ల రూపాయల నిధులు కుంభ కోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. శ్రీవారి ఆలయంలో నిధుల దుర్వినియోగానికి నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్, ఢిల్లీ లోకల్ ఎడ్వైజరీకమిటీ చైర్మన్ గ�
ఢిల్లీలోని సుమారు 605 ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు కానుంది. రూ.5 లక్షల పర్యావరణ అపరాధ రుసుం చెల్లించకపోవడంతో వాటి గుర్తింపు రద్దు చేయనున్నారు. పాఠశాల ప్రాంగణంలో వర్షపు నీటి నిల్వ ప్లాంట్ నిర్మించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచనలు చే
చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదుచోట్ల రీపోలింగ్ కు ఆదేశించడాన్ని టీడీపీ తప్పుబడుతోంది. విచారణ జరపకుండా..వైసీపీ ఫిర్యాదుతో రీపోలింగ్ కు ఆదేశించడంపై నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. ఈమేరకు టీడీపీ నేతలు సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ సీఈస�
మేకిన్ ఇండియా ఇన్షియేటివ్గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ‘వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు’ లక్ష కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ రైలు ప్రారంభోత్సవం జరిగింది. 3నెలలుగా ఒక్క ట్రిప్లోన
లోక్ సభ ఎన్నికల అనంతరం దేశంలో రాజకీయ సమీకరణల్లో పెను మార్పులు రాబోతున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా థర్ట్ ఫ్రంట్ కోసం యత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్కు సోనియాగాంధీ నుంచి ఆ
ఢిల్లీలో షాకింగ్. నడిరోడ్డుపై దొంగలు బరితెగించేశారు. ఇంద్రపురి ఏరియాలో ఓ మహిళ నడుచుకుంటూ వెళుతుంది. అప్పటికే అక్కడ కాపుకాసిన ఇద్దరు వ్యక్తులు బైక్ పై సిద్ధంగా ఉన్నారు. ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఆ మహిళను టార్గెట్ చేశారు. ఒకడు బైక్ పైనే ఉం
తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేశ రాజధాని ఢిల్లీలోని గోల్ మార్కెట్లోని శ్రీ బాలాజీ మందిర్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు, వాహన సేవలతో బ్రహ్మోత్సవాలు దేశ రాజధాని వాసులను కనువిందు
నాలుగు రాష్ట్రాల హైకోర్టు చీఫ్ నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ను తెలంగాణ హైకోర్టు సీజేగా నియమించాలని ప్రతిపాది�
2019 సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరాయి. ఎన్నికల్లో భాగంగా 6వ దశ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తున్నారు. మావోయిస్టు ప్�