Delhi

    దిగొచ్చిన భారతీయ రైల్వే…రెండేళ్ల పోరాటంతో రూ.33 రీఫండ్

    May 9, 2019 / 08:15 AM IST

    35 రూపాయల కోసం రెండేళ్లుగా భారతీయ రైల్వేస్ తో కోల్ కతాకు చెందిన ఓ వ్యక్తి పోరాటం చేస్తున్నాడు.రెండేళ్ల ఆ వ్యక్తి తర్వాత  భారతీయ రైల్వే అతడికి 33రూపాయలను చెల్లించింది.అయితే రైల్వే శాఖ తన దగ్గర నుంచి ఛార్జి చేసిన దాంట్లో రెండు రూపాయలు తగ్గించి

    ఢిల్లీలో దుమ్ము తుఫాన్

    May 9, 2019 / 05:50 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం మారిపోయింది.గాలి కాలుష్యం మరోసారి ఢిల్లీ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.బుధవారం ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది.వాయువ్య భారతంలో దుమ్ము తుఫాన్ కారణంగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మరింత దారుణంగా

    కోడ్ ఉల్లంఘనపై ఢిల్లీ డిప్యూటీ సీఎంకు ఈసీ నోటీసు

    May 8, 2019 / 02:34 AM IST

    ఎన్నికల కోడ్ నియమావళి ఉల్లంఘనపై తూర్పు ఢిల్లీ రిటర్నింగ్ అధికారి(RO)మంగళవారం(మే-7,2019) ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు నోటీసు జారీ చేశారు.తూర్పు ఢిల్లీ నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అతిషి  క్షత్రియ కులం గురించి ఉద్దేశిస్తూ

    బీజేపీలో చేరిన మరో ఆప్ ఎమ్మెల్యే

    May 6, 2019 / 10:50 AM IST

    ఆమ్ ఆద్మీ పార్టీలో మరో వికెట్ పడింది.2016లో ఆప్ నుంచి సస్పెండ్ కు గురైన బిజ్వాశాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కల్నల్  దేవిందర్ కుమార్ షెరావత్ ఇవాళ(మే-6,2019) బీజేపీలో చేరారు.కేంద్రమంత్రి విజయ్‌ గోయల్ దేవిందర్ కుమార్ షెరావత్ కు కాషాయకండువా కప్పి పార్టీ

    ఇది టూమ‌చ్: సీఎం చెంప ప‌గ‌ల‌గొట్టిన వ్య‌క్తి

    May 4, 2019 / 01:11 PM IST

    ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్ పై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కేజ్రీవాల్‌పై చేయి చేసుకున్నాడు. కేజ్రీవాల్ చెంప మీద కొట్టాడు. ఢి�

    పుట్టగానే రాహుల్ ను ఎత్తుకున్నది నేనే : ఆస్పత్రి నర్సు రాజమ్మ

    May 3, 2019 / 08:23 AM IST

    రాహుల్ గాంధీ పౌరసత్వంపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ ఢిల్లీ పుట్టాడనటానికి తానే సాక్ష్యమని ఓ మాజీ నర్సు ముందుకొచ్చింది.జూన్-19,1970న ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ లో రాహుల్ పుట్టిన సమయంలో డ్యూటీలో ఉన్న నర్సులలో తాను కూడా ఒకరినని

    శ్రీలంకలో ఇండియన్ జర్నలిస్ట్ అరెస్ట్

    May 3, 2019 / 07:52 AM IST

    శ్రీలంకలో జరిగిన పేలుళ్లపై కవరింగ్ కోసం వెళ్లిన ఢిల్లీకి చెందిన ఫోటో జర్నలిస్టు సిద్దిఖి అహ్మద్ డానిష్‌ ను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ ఉద్యోగిగా సిద్దిఖి పనిచేస్తున్నాడు. అనుమతి లేకుండా నిగోంబో సిటీలోని ఓ స్�

    దూసుకొస్తున్న ఫోని…మోడీ అధ్యక్షతన హైలెవల్ మీటింగ్

    May 2, 2019 / 11:00 AM IST

    ఫోని తుఫాన్ దూసుకువ‌స్తున్న సందర్భంగా ఇవాళ (మే-2,2019) ఢిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న‌త‌స్థాయి స‌మావేశం జరిగింది.

    రాహుల్‌గాంధీకి ఈసీ నోటీసులు

    May 2, 2019 / 08:24 AM IST

    గిరిజనులను కాల్చి చంపడం కోసం ప్రధాని మోడీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించిందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఈసీ బుధవారం (మే1, 2019) ఈ నోటీసులు ఇస్తూ, 48 గంటల్లోగా రాహుల్‌

    ఫోని తుఫాన్ పై NCMC సమీక్ష

    May 2, 2019 / 04:31 AM IST

    ఫోని తుఫాన్‌ పై జాతీయ సంక్షోభ నివారణ కమిటీ (NCMC)సమీక్షా సమావేశం నిర్వహించింది.  ఒడిశాతో పాటు పశ్చి బెంగాల్, ఏపీలోని ఫోని ప్రభావం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో సహాయక చర్యలను సిద్ధం చేయాలని కేంద్ర, రాష్ట్ర విభాగాలకు ఎన్సీఎంసీ ఆదేశాలు జారీచేసింద�

10TV Telugu News