Home » Delhi
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతు..భారతీయ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడమే 2019 ఎన్నికల మ్యానిఫెస్టో అని ఆ పార్టీ చీఫ�
ఢిల్లీ ఎయిర్ పోర్టులో కలకలం రేగింది. ఎయిరిండియా బోయింగ్ 777 విమానంలో మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న లోపాలను సరి చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విమానంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిం
వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపులపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు అయింది. ఈమేరకు 21 పార్టీలు పిటిషన్ దాఖలు చేశాయి. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరాయి. గతంలో 50 శాతం పెంచాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు �
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కమార్ తో మంగళవారం(ఏప్రిల్-23,2019)నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ తన మనసులోని అభిప్రాయాలను పంచుకున్నారు.మోడీ అక్షల మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Also Read : బంధాలు,అనుబంధాలు లే
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీలోని 7లోక్ కళ్యాణ్ మార్గ్ లోని అధికార నివాసంలో ఎందుకు తన కుటుంబసభ్యులతో కలిసి ఉంటడం లేదో తెలుసుకోవాలని చాలా మందికి ఆశక్తి ఖచ్చితంగా ఉంటుంది.తన తల్లి,ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ఎందుకు ఉంటున్నాడో,ఎలా ఉంటున్నా�
సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని ట్రాఫిక్ పోలీసులు నెత్తీనోరు బాదుకుంటున్నా లాభం లేకుండా పోతోంది. జనాలు చెవికి ఎక్కించుకోవడం లేదు. సెల్ ఫోన్ లో
2019 లోక్ సభ ఎన్నికల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సెలబ్రిటీలదే హవా మొత్తం. సిట్టింగ్ ఎంపీలను మార్చేసి ఆ స్థానంలో రాజకీయ ఓనమాలు తెలియని సెలబ్రిటీలను కూర్చే పెట్టడానికే పెద్ద పీట వేస్తున్నాయి జాతీయ పార్టీలు. ఢిల్లీ లోక్సభ స్థానాల్లో ఒక చోట నుంచ
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలో సోమవారం(ఏప్రిల్-22,2019) నార్త్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ రోడ్ షో నిర్వహించారు.ఈ రోడ్ లో కేంద్రమంత్రి విజయ్ గోయల్ తో పాటుగా హర్యానాకు చెందిన పాపులర్ డ్యాన్సర్,యాక్టర్ సాప్నా చూదరి కూడా పా�
వీకెండ్.. సరదా 18 ఏళ్ల కుర్రాడి ప్రాణాలను తీసింది. స్నేహితులతో కలిసి హోండా సిటీ కారులో సరదాగా సిటీ ట్రిప్ వేశాడు. రద్దీగా ఉన్న రోడ్డుపై కారును గంటకు 100 కిలోమీటర్ల అతివేగంతో నడిపాడు.
ఢిల్లీ లోని మొత్తం ఏడు లోక్ సభ స్థానాలకు గాను ఆరు స్థానాలకు సోమవారం(ఏప్రిల్-22,2019) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పేరుని కాంగ్రెస్ ప్రకటించింది. Also Read : శ్రీలంక బా�