Delhi

    EVMలను ట్యాంపరింగ్ చేయొచ్చు – బాబు

    April 14, 2019 / 08:08 AM IST

    EVMలను ట్యాంపరింగ్ చేయొచ్చని మరోసారి ఏపీ సీఎం బాబు చెప్పారు. ట్యాపరింగ్ చేయడానికి చాలా మార్గాలున్నాయన్నారు. చాలా దేశాలు ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్‌కు వచ్చాయని..ఈవీఎంలతో ఫలితాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ విశ

    ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈవీఎంలు వాడటం లేదు

    April 14, 2019 / 07:26 AM IST

    ఢిల్లీ : ప్రపంచంలో ఏ దేశంలోనూ ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు వాడటం లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటప్పుడు మన దేశంలో ఎందుకు వాడాలి అని ఆయన ప్రశ్నించారు. ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దు అనే రీతిలో చంద్రబాబు మరోసారి మాట్లాడారు. ఈవీఎంలకు వ్యతిరేక�

    టీడీపీకి ఈసీ లేఖ : హరిప్రసాద్ ను పంపడంపై అభ్యంతరం 

    April 13, 2019 / 03:58 PM IST

    టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. చంద్రబాబు లేవనెత్తిన అంశాలపై ఈసీ వివరణ ఇచ్చింది. టీడీపీ తరపున టెక్నికల్ టీమ్ హరిప్రసాద్ ను పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. హరిప్రసాద్ కాకుండా ఇతర టెక్నికల్ టీమ్ తో చర్చించేందుకు సిద్ధమని చెప్పిం�

    మోడీని జనరల్ డయ్యర్ తో పోల్చిన ఆప్

    April 13, 2019 / 02:20 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీని “జనరల్ డయ్యర్ మోడీ” అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సంబోధించింది.ఆప్ అధికార ట్విట్టర్ లో చేసిన ఈ ట్వీట్‌ ను ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. శనివారం(ఏప్రిల్-13,2019)ఢిల్లీలోని మయాపురిలో ప్�

    నమో టీవీ కంటెంట్ ను ఢిల్లీ సీఈవోకి సమర్పించిన బీజేపీ

    April 13, 2019 / 12:27 PM IST

    కేవలం ముందస్తు ధ్రువీకరణ కంటెంట్ ను మాత్రమే నమో టీవీలో ప్రసారం చేయడం జరుగుతుందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ కు బీజేపీ హామీ ఇచ్చింది.

    ICC World Cup 2019 కోసం ధావన్‌ను తీర్చిదిద్దుతోన్న గంగూలీ

    April 13, 2019 / 09:57 AM IST

    ఏ జట్టులోనైనా ఓపెనర్ బలంగా స్థిరపడిపోతే అతణ్ని ఆపడం ఎవరితరం కాదంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ధావన్ అలా రెచ్చిపోతే భారత్‌కు తిరుగులేదని గంగూలీ వెల్లడించాడు. శుక్రవారం జరిగిన కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ మ

    ఈవీఎంల రక్షణకు కేంద్ర బలగాలను వినియోగించాలి : ఎంపీ విజయసాయి రెడ్డి  

    April 13, 2019 / 09:35 AM IST

    కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు.

    ఏకే 203.. ప్రపంచ శ్రేణి ఆయుధాల్లో అత్యాధునికం

    April 12, 2019 / 01:15 PM IST

    ఏకే 203.. ప్రపంచ శ్రేణి ఆయుధాల్లో అత్యాధునిమైంది. అమెరికా అమ్ములపొదిలోని ఆయుధాలకన్నా శక్తివంతమైనది. శత్రువును చీల్చి చెండాడే ఆయుధమిది. ఇండియన్‌ ఆర్మీకి ఇవి అందిన వెంటనే ప్రపంచంలోని బలవంతమైన సైన్యాల్లో మనదీ చేరిపోతుంది. ఇకపై భారత సైనికుల ముం�

    ఏకే 203 : ఇండియన్ ఆర్మీ బలోపేతం

    April 12, 2019 / 01:06 PM IST

    ఇండియన్‌ ఆర్మీ మరింత ధైర్యంగా ముందుకు కదలనుంది. శత్రువు ఆటకట్టించే అద్భుతమైన ఆయుధం అందుబాటులోకి రానుంది. ఉగ్రమూకలను సరిహద్దు వంక కూడా చూడకుండా చేసే పాశుపతాస్ర్తం సిద్ధమవుతోంది. గుండెలనిండా ధైర్యంతో ముందుకు కదిలే భారత సైనికుడి చేతికి అత్�

    ఇదేనా గౌరవం : రాష్ట్రపతికి 156 మంది సైనికుల లేఖ

    April 12, 2019 / 05:38 AM IST

    ఢిల్లీ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూ 156 మంది మాజీ సైనికులు లేఖ రాశారు. సైనికులను  నేతలు రాజకీయ  ప్రయోజనాలకు వాడుకుంటున్నారని రాష్ట్రపతికి మాజీ సైకులు లేఖ రాశారు. దేశం కోసం పనిచేసే సైనికులను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవటాన్ని నిర�

10TV Telugu News