Delhi

    దేశ భవిష్యత్తు కోసం ఓటు వేయండి: రాహుల్ ట్వీట్ 

    April 11, 2019 / 07:20 AM IST

    ఢిల్లీ:  దేశ భవిష్యత్తు కోసం ప్రజలంతా ఆలోచించి తెలివిగా ఓటు వేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్‌ స్పందిస్తూ..రెండు కోట్ల ఉద్యో

    మాయ చేయొద్దు : మోడీ మూవీకి ఈసీ బ్రేక్

    April 10, 2019 / 09:51 AM IST

    ప్రధాని నరేంద్రమోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమాకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది.

    సెలవులు, టూర్లు, ఎన్నికలు : అభ్యర్థుల గుండెల్లో రైళ్లు..

    April 10, 2019 / 08:16 AM IST

    దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో కర్ణాటకలో కర్ణాటకలో మొత్తం 14 స్థానాలకు గాను లోక్‌సభకు రెండవ దశలో పోలింగ్‌ జరుగనుంది.

    ఉగ్రవాదాన్ని ఉరికించి కొడతాం…JKLF చీఫ్ అరెస్ట్

    April 10, 2019 / 07:06 AM IST

    జమ్మూ అండ్ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) చీఫ్ యాసిన్ మాలిక్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. టెర్రర్ ఫండింగ్, వేర్పాటువాద గ్రూప్ లకు సంబంధించిన కేసులోఆయనను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.

    ఎన్నికల్లో..మద్యం, మనీల వరద: రూ.528.98 కోట్లు సీజ్ 

    April 10, 2019 / 04:20 AM IST

    దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్న వేళ  కట్టల కొద్దీ నగదు పట్టుబడుతోంది.

    వామ్మో.. ఎంతపెద్ద స్టోన్ : మూత్రనాళంలో భారీ రాయి తొలగింపు

    April 9, 2019 / 12:18 PM IST

    దేశంలో చాలామందిలో కిడ్నీలో రాళ్లు పెరగడం సర్వసాధారణం. మూత్రనాళంలో పెరిగిన చిన్న చిన్న రాళ్లను వైద్యులు తొలగించవచ్చునని తెలుసు. కానీ, మూత్రనాళంలో పెద్ద పరిమాణంలో రాయి ఉండటం ఎప్పుడైనా చూశారా?

    ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేస్తాం: వినోద్ కుమార్

    April 9, 2019 / 05:16 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేస్తామని టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

    అద్వానీ,జోషిలతో సమావేశమైన అమిత్ షా

    April 8, 2019 / 04:10 PM IST

    బీజేపీ వ్యవస్థాపక సభ్యులు ఎల్ కే అద్వానీ,మురళీ మనోహర్ జోషిలను వేర్వేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిశారు.ఈ ఎన్నికల సమరంలో వారిని చెప్పా చేయకుండా, అమర్యాదకరంగా పార్టీకి, పోటీకి దూరం చేశారని విపక్షాలు ఆరోపణలు చేస్తోన్నసమయంలో ఆ అగ్ర�

    ఫస్ట్ టైమ్..వార్ మెమోరియల్ ను సందర్శించిన రాష్ట్రపతి

    April 8, 2019 / 02:05 PM IST

    ఢిల్లీలోని ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర 40 ఎకరాల్లో నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్ ను మొదటిసారిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం(ఏప్రిల్-8,2019) సందర్శించారు.అమరవీరులైన జవాన్లకు ఈ సందర్భంగా కోవింద్ నివాళులర్పించారు.కేంద్ర రక్షణశాఖ మంత

    ఓటరు హక్కు : వీవీ ప్యాట్‌ పనిచేయకుంటే కంప్లైంట్ చేయండి

    April 8, 2019 / 04:25 AM IST

    హైదరాబాద్ : ఒకప్పుడు ఓటు అంటే  బ్యాలెట్‌ పేపర్ తో వేసేవాళ్లం. కానీ స్మార్ట్ విధానం అందుబాటులోకి వచ్చాక బ్యాలెట్ పేపర్ స్థానంలోకి ఈవీఎంలు వచ్చాయి. ఈ ఈవీఎంల విధానం అందుబాటులోకి వచ్చి  పదేళ్లయింది. వీటిపై పలు విమర్శలు కొనసాగుతునే ఉంది. వీటిత

10TV Telugu News