Home » Delhi
ఢిల్లీ: దేశ భవిష్యత్తు కోసం ప్రజలంతా ఆలోచించి తెలివిగా ఓటు వేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ స్పందిస్తూ..రెండు కోట్ల ఉద్యో
ప్రధాని నరేంద్రమోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమాకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో కర్ణాటకలో కర్ణాటకలో మొత్తం 14 స్థానాలకు గాను లోక్సభకు రెండవ దశలో పోలింగ్ జరుగనుంది.
జమ్మూ అండ్ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) చీఫ్ యాసిన్ మాలిక్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. టెర్రర్ ఫండింగ్, వేర్పాటువాద గ్రూప్ లకు సంబంధించిన కేసులోఆయనను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్న వేళ కట్టల కొద్దీ నగదు పట్టుబడుతోంది.
దేశంలో చాలామందిలో కిడ్నీలో రాళ్లు పెరగడం సర్వసాధారణం. మూత్రనాళంలో పెరిగిన చిన్న చిన్న రాళ్లను వైద్యులు తొలగించవచ్చునని తెలుసు. కానీ, మూత్రనాళంలో పెద్ద పరిమాణంలో రాయి ఉండటం ఎప్పుడైనా చూశారా?
దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేస్తామని టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ వ్యవస్థాపక సభ్యులు ఎల్ కే అద్వానీ,మురళీ మనోహర్ జోషిలను వేర్వేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిశారు.ఈ ఎన్నికల సమరంలో వారిని చెప్పా చేయకుండా, అమర్యాదకరంగా పార్టీకి, పోటీకి దూరం చేశారని విపక్షాలు ఆరోపణలు చేస్తోన్నసమయంలో ఆ అగ్ర�
ఢిల్లీలోని ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర 40 ఎకరాల్లో నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్ ను మొదటిసారిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం(ఏప్రిల్-8,2019) సందర్శించారు.అమరవీరులైన జవాన్లకు ఈ సందర్భంగా కోవింద్ నివాళులర్పించారు.కేంద్ర రక్షణశాఖ మంత
హైదరాబాద్ : ఒకప్పుడు ఓటు అంటే బ్యాలెట్ పేపర్ తో వేసేవాళ్లం. కానీ స్మార్ట్ విధానం అందుబాటులోకి వచ్చాక బ్యాలెట్ పేపర్ స్థానంలోకి ఈవీఎంలు వచ్చాయి. ఈ ఈవీఎంల విధానం అందుబాటులోకి వచ్చి పదేళ్లయింది. వీటిపై పలు విమర్శలు కొనసాగుతునే ఉంది. వీటిత