Home » Delhi
భారత దేశ చరిత్రలో 1951- 52 తర్వాత 2019 ఎన్నికల ప్రక్రియ అత్యంత సుదీర్ఘ కాలంపాటు జరుగుతోంది. ఏప్రిల్ 11, 18, 23, 29, మే 6, 12, 19 తేదీల్లో మొత్తం 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనున్నారు. ఇవన్నీ పూర్తయిన తరువాత మే 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటి విడతలో
సుమారు 35 ఏళ్ల పాటు చౌక మల్టీపర్పస్ వాహనంగా (ఎంపీవీ) వాహనదారులకు చేరువైన మారుతీ ఓమ్ని వ్యాన్ ఇకపై కనుమరుగు కానుంది.
వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 96 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 11న జరిగే తొలి విడత పోలింగ్లో 213 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ (87) చిక్కుల్లో పడ్డారు. ఆయనను గవర్నర్ పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది.
ఏపీ డీజీపీ ఆర్ పీ ఠాకూర్ రెండో రోజు ఢిల్లీలో ఉన్నారు. ఎన్నికల సంఘం కమిషనర్లు సుశీల్ చంద్ర, అశోక్ లవాసాలతో భేటీ అయ్యారు.
ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల తేదీ సమయం దగ్గర పడుతోంది. బీజేపీ తమ మేనిఫెస్టోని ఇంకా ప్రకటించాలేదు. మరోపక్క ఇప్పటికే కాంగ్రెస్ మేనిఫెష్టోని రాహల్ గాంధీ ప్రకటించేశారు. ఈ క్రమంలో బీజేపీ ప్రజలకు ఏ వరాలు ప్రకటిస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయ�
రోజుకు 2వేల 500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది
ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల క్రమంలో ATMల్లో రూ.2వేల నోటు మాయం అయ్యింది. హైదరాబాద్ సిటీలోని ఏ ఒక్క ATM నుంచి 2వేల నోట్లు రావటం లేదు.
ఢిల్లీ : ఈ ఏడాది సాధారణం కంటే తక్కువస్థాయి వర్షపాతం నమోదవుతుందని ప్రముఖ ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో జూన్–సెప్టెంబర్ మధ్యకాలంలో దీర్ఘకాలిక సగటులో 93 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకా�