Home » Delhi
ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,పంజాబ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని ఏడు లోక్ సభ స్థానాలకు లోక్ సభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ఆదివారం(ఏప్రిల్-21,2019)రిలీజ్ చేసింది.ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గానికి హర్షవర్థన్,నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గానికి మనోజ్
లడ్డూ కావాలా నాయనా..అది కూడా బంగారంతో చేసిన లడ్డూ. ఇది కావాలంటే మాత్రం ఢిల్లీ వెళ్లాల్సిందే. అక్కడ ఫేమస్ గా మారిన ఈ స్పెషల్ లడ్డు తినాలంటే పైసలు మస్తుగా పెట్టాల్సిందే మరి. అది కూడా వందల్లో కాదండోయ్..వేలల్లో. ఏంటి తినకుండానే చుక్కలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దక్షిణ ముంబై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ డియోరాకు బాహాటంగా మద్దతు ప్రకటించడం రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంబానీ మద్దతు ప్రకటిస్తున్న వ�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
లోక్సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పన్నెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని… 95 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశకంటే రెండో దశలో పోలింగ్ బాగా పెరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వెస్ట్
ఉత్తరాదిలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ఇనుప ఖనిజ మైనింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈమేరకు న్యాయవాది ఎంఎల్ శర్మ ఏప్రిల్ 16 మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.
విజయవాడ : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఏపీ నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. వరుసగా కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలుస్తున్నారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయనీ ఏప్రిల్ 14న చంద్రబాబు సీఈసీని కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు ఏప్ర
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న వీధి నాటకాలు చూస్తుంటే.. ఏపీలో ఎవరు గెలుస్తున్నారో అర్ధం అవుతోందంటూ వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు మంచివి… లేకపోతే కావా? అని సూట�
ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించడం మంచిదని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి సూచించారు. పనిచేయని ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్ని�