Delhi

    ఓటు వేసిన సోనియా,ప్రియాంక

    May 12, 2019 / 06:38 AM IST

    కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఓటు వేశారు.ఢిల్లీలోని లోధి ఎస్టేట్ లోని సర్దార్ పటేల్ విద్యాలయలోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019) భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి వెళ్లి ప్రియాంక ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలని ఎందుకం

    క్యూలో వెళ్లి ఓటేసిన ఢిల్లీ సీఎం

    May 12, 2019 / 05:18 AM IST

    ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటు వేశారు. సివిల్ లైన్స్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019)ఉదయం క్యూలో వెళ్లి కేజ్రీవాల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆరో దశలో భాగంగా ఇవాళ ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.ఢిల్లీలోన�

    ప్రేమే గెలుస్తుంది :ఓటు వేసిన రాహుల్ గాంధీ

    May 12, 2019 / 04:49 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటు వేశారు.ఢిల్లీలోని ఔరంగజేబ్ లేన్ లోని ఎన్ సీ సెకండరీ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో  ఇవాళ(మే-12,2019)ఉదయం రాహుల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఓటు వేసిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.నోట్ల రద్దు,రై�

    ఓటు వేసిన గౌతమ్ గంభీర్

    May 12, 2019 / 04:20 AM IST

    మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఓటు వేశారు.ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019)ఉదయం గంభీర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.తూర్పు ఢిల్లీ బీజేపీ అభ్యర్థిగా గంభీర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.కాంగ్రెస్ నుంచి తూర్పు

    ఓటు వేసిన షీలా దీక్షిత్

    May 12, 2019 / 03:54 AM IST

    ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఓటు వేశారు.ఆదివారం(మే-12,2019)ఉదయం నిజాముద్దీన్(తూర్పు)లోని పోలింగ్ బూత్ లోఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రత్యర్థులకు �

    ప్రారంభమైన ఆరోదశ ఎన్నికల పోలింగ్

    May 12, 2019 / 01:25 AM IST

    ఆరోదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-11,2019)  పోలింగ్ జరుగుతుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జార్ఖండ్ లోని 4లోక్ సభ స్థానాలకు ఆరో �

    కేజ్రీవాల్ కు 6కోట్ల లంచం…ఆప్ అభ్యర్థి కుమారుడు సంచలన ఆరోపణలు

    May 11, 2019 / 03:18 PM IST

    ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌)పై ఓ వ్య‌క్తి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు.ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలకు ఆరోదశలో భాగంగా ఆదివారం(మే-12,2019) పోలింగ్ జరగనుంది.ఈ సమయంలో వెస్ట్ ఢిల్లీ ఎంపీ సీటు కోసం త‌న తండ్రి రూ.6కోట్లను చెల్లించార‌ని.. ఆప్ త‌ర‌ఫున పోటీ చేస్తున్�

    ఆరోదశ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి

    May 11, 2019 / 02:54 PM IST

    ఆరోదశ ఎన్నికల పోలింగ్ కు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఆదివారం(మే-11,2019) ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జా

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

    May 10, 2019 / 01:43 PM IST

    ఐపీఎల్ పోరులో కీలక ఘట్టానికి ఒక్క అడుగు ముందుకు వచ్చేశాయి జట్లు. క్వాలిఫయర్ 2లో ఢిల్లీ, చెన్నై జట్లు మధ్య రసవత్తర పోరు జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూప‌ర్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలి సారి ఐపీఎల్‌ ఫైనల్లో అడుగుపెట్టాలన

    ఇసుక అక్రమ తవ్వకాల కేసు : ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

    May 9, 2019 / 09:12 AM IST

    ఢిల్లీ : ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాల కేసులో రూ.100 కోట్లు డిపాజిట్ చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్టీటీ) ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. నోటీసులు ఇవ్వకుండా, వాదన�

10TV Telugu News