Delhi

    బస్సుల్లో మహిళల రక్షణ కోసం 6వేల మంది పోలీసులు

    September 28, 2019 / 07:38 AM IST

    మహిళ కోసం సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణకు 5,500 మంది మార్షల్స్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఢిల్లీ నగరంలో ప్రయాణించే బస్సుల్లో మాజీ హోంగార్డులను మార్షల్స్ గా నియమించనున్నామని..సీఎం క

    స్త్రీలకు రక్షణ లేదా?: మహిళా ఐఏఎస్ కే వేధింపులు తప్పలేదు

    September 27, 2019 / 03:54 AM IST

    ఆకతాయిల ఆగడాలు ఎక్కువైతే ఎవరికి చెప్పుకుంటాం.. పోలీసులకు చెప్పుకుంటాం.. వారి కంటే ఉన్నతమైన హోదా అంటే ఐఏఎస్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఓ మహిళా ఐఏస్ అధికారిణి మాత్రం మగవాళ్లను నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లుగా సోషల్‌ మీడియాలో సంచల�

    కేజ్రీవాల్ ఇంటి ముందు బీజేపీ కార్యకర్తల ఆందోళన

    September 26, 2019 / 11:55 AM IST

    త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఢిల్లీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.  ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఇవాళ తీవ్ర ఆందోళన చేపట్టింది. బీజేపీ పూర్వాంచల్ మోర్చా 

    అద్దె ఇంట్లో ఉంటున్నారా? : 200 యూనిట్లు వరకు ఫ్రీ కరెంట్

    September 25, 2019 / 10:36 AM IST

    అద్దె ఇంట్లో ఉంటున్నారా? అయితే మీరు కరెంట్ బిల్లు పూర్తిగా కట్టక్కర్లేదు. 200 యూనిట్ల వరకు కరెంట్ వాడితే బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు.

    కేజ్రీవాల్ మానసిక స్థితి సరిగా లేదు…ఢిల్లీ బీజేపీ చీఫ్

    September 25, 2019 / 10:20 AM IST

     NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)విషయంలో సీఎం కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ పై ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఘాటుగా స్పందించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను మనోజ్ తివారీ తప్పుబట్టారు. దేశ రాజధానిలో కనుక NRC నిర్వహిస్తే మొట్టమొదటిగా బీహార్ లో �

    గెట్ అవుట్ ఫ్రమ్ ఢిల్లీ : బీజేపీ చీఫ్ పై కేజ్రీవాల్ ఆగ్రహం

    September 25, 2019 / 09:32 AM IST

    ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఢిల్లీ వదిలి వెళ్లాలన్నారు సీఎం కేజ్రీవాల్. దేశ రాజధానిలో కనుక NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)నిర్వహిస్తే మొట్టమొదటిగా బీహార్ లో పుట్టిన మనోజ్ తివారీ ఢిల్లీ వదిలి వెళ్లాల్సిన అవసరముందన్నారు. అస్సాంలో జరిగ

    భూ ప్రకంపనలతో ఉలిక్కిపడ్డ ఢిల్లీ, పంజాబ్‌లు

    September 24, 2019 / 11:27 AM IST

    ఢిల్లీతో పాటు దాని చుట్టూ ఉన్న పలు ప్రాంతాల్లో మంగళవారం భూ ప్రకంపనలు సంభవించాయి. పాకిస్తాన్-భారత సరిహద్దులో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. రిక్టార్ స్కేల్‌పై 6.3గా భారత మెటరాలాజికల్ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. 40కిలో మీటర్ల లోతు నుంచి ఈ �

    తెరుచుకోని మెట్రో డోర్…ప్రయాణికుల అవస్థలు

    September 24, 2019 / 11:15 AM IST

    దేశరాజధాని ఢిల్లీ మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.ఫ్లాట్ ఫాంపై మెట్రో రైలు ఆగినప్పటికీ ప్రయాణికులు కిందకి దిగలేకపోయారు. ఉదయం ఈ ఘటన జరిగింది. ద్వారక వెళుతున్నబ్లూలైన్ మార్గంలో ప్రయాణిస్తున్న �

    సుప్రీంకోర్టు జడ్డీలుగా నలుగురు ప్రమాణస్వీకారం

    September 23, 2019 / 06:33 AM IST

    సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ కృష్ణమురారీ, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లు ప్రమాణస్వీకారం చేశారు. నలుగురు కొత్త జడ్జీల చేరికతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.

    భర్తను హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా భార్యపై కాల్పులు

    September 22, 2019 / 09:19 AM IST

    ఢిల్లీలో వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో 59 సంవత్సరాల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఘటన వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం 6గంటల 30నిమిషాలకు భార్యభర్తలు హాస్పిటల్‌కు బయల్దేరారు. భర్తకు డయాలసిస్ ట్రీట్‌మెంట్‌ చేయించే క్రమంలో మ�

10TV Telugu News