Home » Delhi
మహిళ కోసం సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణకు 5,500 మంది మార్షల్స్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఢిల్లీ నగరంలో ప్రయాణించే బస్సుల్లో మాజీ హోంగార్డులను మార్షల్స్ గా నియమించనున్నామని..సీఎం క
ఆకతాయిల ఆగడాలు ఎక్కువైతే ఎవరికి చెప్పుకుంటాం.. పోలీసులకు చెప్పుకుంటాం.. వారి కంటే ఉన్నతమైన హోదా అంటే ఐఏఎస్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఓ మహిళా ఐఏస్ అధికారిణి మాత్రం మగవాళ్లను నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లుగా సోషల్ మీడియాలో సంచల�
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఢిల్లీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఇవాళ తీవ్ర ఆందోళన చేపట్టింది. బీజేపీ పూర్వాంచల్ మోర్చా 
అద్దె ఇంట్లో ఉంటున్నారా? అయితే మీరు కరెంట్ బిల్లు పూర్తిగా కట్టక్కర్లేదు. 200 యూనిట్ల వరకు కరెంట్ వాడితే బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు.
NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)విషయంలో సీఎం కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ పై ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఘాటుగా స్పందించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను మనోజ్ తివారీ తప్పుబట్టారు. దేశ రాజధానిలో కనుక NRC నిర్వహిస్తే మొట్టమొదటిగా బీహార్ లో �
ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఢిల్లీ వదిలి వెళ్లాలన్నారు సీఎం కేజ్రీవాల్. దేశ రాజధానిలో కనుక NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)నిర్వహిస్తే మొట్టమొదటిగా బీహార్ లో పుట్టిన మనోజ్ తివారీ ఢిల్లీ వదిలి వెళ్లాల్సిన అవసరముందన్నారు. అస్సాంలో జరిగ
ఢిల్లీతో పాటు దాని చుట్టూ ఉన్న పలు ప్రాంతాల్లో మంగళవారం భూ ప్రకంపనలు సంభవించాయి. పాకిస్తాన్-భారత సరిహద్దులో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. రిక్టార్ స్కేల్పై 6.3గా భారత మెటరాలాజికల్ డిపార్ట్మెంట్ గుర్తించింది. 40కిలో మీటర్ల లోతు నుంచి ఈ �
దేశరాజధాని ఢిల్లీ మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.ఫ్లాట్ ఫాంపై మెట్రో రైలు ఆగినప్పటికీ ప్రయాణికులు కిందకి దిగలేకపోయారు. ఉదయం ఈ ఘటన జరిగింది. ద్వారక వెళుతున్నబ్లూలైన్ మార్గంలో ప్రయాణిస్తున్న �
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ కృష్ణమురారీ, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లు ప్రమాణస్వీకారం చేశారు. నలుగురు కొత్త జడ్జీల చేరికతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.
ఢిల్లీలో వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో 59 సంవత్సరాల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఘటన వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం 6గంటల 30నిమిషాలకు భార్యభర్తలు హాస్పిటల్కు బయల్దేరారు. భర్తకు డయాలసిస్ ట్రీట్మెంట్ చేయించే క్రమంలో మ�