Home » Delhi
రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో బిజీ అయిపోయిన మెగాస్టార్ చిరంజీవి మళ్లీ పొలిటికల్ నాయకులను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా సోమవారం(14 అక్టోబర్ 2019) ఏపీ ముఖ్యమంత్రి జగన్తో కలిసిన చిరంజీవి ఢిల్లీకి వెళ్తున్నారు. అక్టోబర్ 16వ తేదీన ఢిల్ల
5 రోజుల భారత పర్యటన కోసం ఆదివారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్న డచ్ రాజదంపతులు విలియమ్ అలగ్జాండర్,మాక్సియా ఇవాళ(అక్టోబర్-14,2019)ఉదయం రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో డచ్ రాజదంపతులకు ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవి
ఐదు రోజుల భారత పర్యటన కోసం నెదర్లాండ్స్ రాజదంపతులు విలియమ్ అలగ్జాండర్,మాక్సియా ఆదివారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో రాజదంపతులకు ఘనస్వాగతం పలికారు అధికారులు. కళాకారులు సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలికారు. 2013లో
ప్రధాని మోడీ సోదరుడి కుమార్తె దమయంతి బెన్ మోడీ పర్సు చోరీ చేసిన దొంగ దొరికాడు. చోరీ జరిగిన గంటల్లోనే ఢిల్లీ పోలీసులు దొంగను అరెస్టు చేశారు. ఆదివారం(అక్టోబర్
దేశ రాజధానిలో ఢిల్లీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడి కూతురు దమయంతి బెన్ మోడీ పర్సును ఎత్తుకెళ్లారు. బైక్ పై స్నాచర్లు.. దమయంతి
పులి నోట కరుచుకుని వెళ్దామనుకున్న తన నాలుగేళ్ల తమ్ముడిని అత్యంతధైర్యసాహసాలు ప్రదర్శించి కాపాడింది 11ఏళ్ల చిన్నారి. అయితే పులితో పారాటంలో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఉత్తరఖాండ్ లోని పౌరీ జిల్లాలోని దేవ్ కండై తల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆ�
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డెన్మార్క్ పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ ఇవాళ(అక్టోబర్-9,2019)స్పందించారు. మేయర్ స్థాయి వ్యక్తులు పాల్లొనే కార్యక్రమం కనుక ఆ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొనేందుకు అనుమతి నిరాకరించి�
ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోసం రెడీ అవుతున్న రెండు సరికొత్త ప్రత్యేక విమానాలు వచ్చే ఏడాది జూన్ నాటికి ఢిల్లీ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బోయింగ్ కంపెనీ ఈ రెండు ప్రత్యేక విమానాలను డల్లాస్ ఫెసిలిటీలో రెడీ చేస్తోంది. అయితే ఈ రెండు సుదూర బోయి
భారత్ ఉత్సవాల పుణ్యభూమి అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలన్నారు. ఇవాళ(అక్టోబర్-8,2019) ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 10లోని రామ్ లీలా మైదానంలో జరిగిన దసరా కార్యక్రమానికి మోడీ హాజరయ్యారు. ఈ సందర్భం
అనతి కాలంలోనే అదృష్టం వచ్చేయాలి. కోట్ల రూపాయలలో సంపద గెలుచుకోవాలనే ఉద్దేశ్యంతో ఐపీఎల్ బెట్టింగ్లు నిర్వహించి భారీగా నష్టపోయాడు. అక్కడితో ఆగక 25కేజీల బంగారం దొంగిలించి మరో తప్పు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిందితులు రాజస్థాన్లో�