Delhi

    ఇవాళ్టి నుంచే అమలు : ఢిల్లీ బస్సుల్లో మహిళలకు నో టిక్కెట్

    October 29, 2019 / 04:56 AM IST

    దేశరాజధానిలో మహిళల కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ రైడ్ స్కీమ్ ఇవాళ(అక్టోబర్-29,2019)నుంచి అమలులోకి వచ్చింది. ఢిల్లీ మహిళలు ఇకపై DTC(ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్),క్లస్టర్ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆప్ ప్రభుత్వం నోటిఫికే

    కశ్మీర్ కు బయలుదేరిన ఈయూ ఎంపీల బృందం

    October 29, 2019 / 04:06 AM IST

    యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎంపీల  బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించేందుకు బయలేదేరింది. సోమవారం ఢిల్లీకి చేరుకున్న 28 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఇవాళ(అక్టోబర్-29,2019)తాము బస చేసిన హోటల్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. అక్కడ్నించి వీరు శ్రీనగర

    మహిళల భద్రతే ముఖ్యం :ఢిల్లీ బస్సుల్లో మార్షల్స్‌ సంఖ్య 13వేలకు పెంపు

    October 28, 2019 / 10:53 AM IST

    ఢిల్లీలో మహిళల రక్షణ కోసం సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం బస్సుల్లో మార్షల్స్ ను నియమించిన విషయం తెలిసిందే. 3 వేల 400ల మందిని నియమించిన సీఎం ఆ సంఖ్యను మరింతగా పెంచుతున్నట్లు తెలిపారు. త్యాగరాజ్‌ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం కేజ్రీవాల్‌ మా�

    దీపావళి ముగిసింది…తీవ్ర వాయుకాలుష్యం వచ్చింది

    October 28, 2019 / 02:03 AM IST

    దీపావళి తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విపరీతమైన వాయు కాలుష్యం నెలకొంది. ఫైర్ క్రాకర్స్,నల్లమందు టపాసులు వంటి పేలుడు ఐటమ్స్ కారణంగా దేశ రాజధాని ఢిల్లీ,నోయిడా సిటీల్లోవాయు కాలుష్యం అత్యధిక స్థాయికి చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్

    దీపావళి రాకముందే : ఢిల్లీలో వాయు కాలుష్యం

    October 26, 2019 / 02:45 AM IST

    దీపావళి పండుగకు ఒక రోజు ముందే..దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు. వాయు కాలుష్యం అధ్వాన్నంగా మారింది. ప్రస్తుత సీజన్‌లో అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం అత్యల్ప గాలి నాణ్యత నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. గురువారం సాయంత్రం నగరంలో గాలి �

    భారత్‌లో ఉగ్రదాడి హెచ్చరికలు : టాప్‌లిస్ట్‌లో RSS నేతలు 

    October 25, 2019 / 07:03 AM IST

    భారతదేశంలో ఉగ్రవాదులు చొరబడ్డారని  కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. పీవోకే నుంచి భారతదేశంలోకి  ఉగ్రవాదులు చొరబడ్డారని హెచ్చరించాయి. దీంతో కేంద్ర హోం శాఖ  స్పెషల్ సెల్  పోలీసులను అప్రమత్తం చేసింది. కశ్మీర్ లో ఆర్టికల్ 370 ర�

    మోడీ కి ధన్యవాదాలు..ఏళ్ల నాటి కల సాకారం చేశారన్న కేజ్రీవాల్

    October 23, 2019 / 02:54 PM IST

    ఢిల్లీలో అనధికార కాలనీలను క్రమబద్ధీకరించాలని ఇవాళ(అక్టోబర్-23,2019) కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో 1,797 అనధికార కాలనీలలో నివసిస్తున్న 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు క�

    యూరప్ దేశాల్లో మాదిరిగా…ఢిల్లీ రోడ్లు రీడిజైన్ కు సీఎం ఆదేశం

    October 22, 2019 / 02:02 PM IST

    ఢిల్లీలోని అన్నీ రోడ్లను రీడిజైన్ చేయనున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణలతో దూరంలో కంటికి కనిపించేటట్లుగా పీడబ్యూడీ మేనేజ్ చేస్తున్న ఢిల్లీ రోడ్లను మార్చనున్నట్లు ఆయన తెలిపారు. పైలెట్ బేసిస్ కింద 45కిలోమీటర్లు �

    బాబోయ్ : ప్లాస్టిక్ కవర్ ఇవ్వలేదని మర్డర్ చేసిన కస్టమర్

    October 22, 2019 / 01:21 PM IST

    ఢిల్లీలో దారుణం జరిగింది. ఆవేశం ఒక నిండు ప్రాణం తీసింది. చిన్నపాటి వివాదం మర్డర్ కి దారితీసింది. ప్లాస్టిక్ కవర్ ఇవ్వలేదనే చిన్న కారణంతో చంపేశాడు. ఓ బేకరీలో పని చేస్తున్న

    రూ.3899 కే స్మార్ట్ ఫోన్

    October 22, 2019 / 11:02 AM IST

    మార్కెట్ లోకి రూ.3వేల 899 కే స్మార్ట్ ఫోన్ వచ్చింది. లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘లావా జెడ్ 41’  పేరుతో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం (అక్టోబర్ 22, 2019) లాంచ్‌ చేసింది. దీని ధర రూ.3వేల 899గా ఉంది. మిడ్‌న�

10TV Telugu News