Home » Delhi
జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడికి భారత్ సర్జికల్ దాడితో దెబ్బకు దెబ్బ తీసిందని పలువురు నేతలు హర్షం వ్యక్తంచేశారు. పాకిస్థాన్ చేసిన దాడికి దాడికి భారత్ బదులు తీర్చుకుంది. పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడితో దెబ్బకు దెబ్బ తీస్తూ..300ల మంది ము�
ఢిల్లీ: పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసి బాంబులు వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటు 245మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. అలా పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకు�
ఢిల్లీ : పాకిస్థాన్ పై వాయుసేన జరిపిన ఏరియల్ స్ట్రైక్స్ పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో స్పందించారు. భారత్ కు వెయ్యి గాయాలు చేస్తామని పాకిస్థాన్ ప్రగల్భాలు పలికిందనీ..వెయ్యి బాంబులను వారికి ఇవ్వడం ద్వారా (సర్జికల్ ఎటాక�
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపట్టనుంది. నిరంతర విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి రోజంతా విద్యుత్ ను సరఫరా చేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక సమస్యల
ప్రపంచంలో సైనిక శక్తులుగా ఎదిగిన.. ఎదుగుతున్న దేశాలపై గ్లోబల్ ఫైర్ పవర్ (జీఎఫ్పీ) అనే సంస్థ విస్తృత అధ్యయనం చేసింది. ఏ దేశానికి ఎంత సైనిక, ఆయుధ శక్తి ఉందో, రక్షణపై ఏయే దేశాలు ఎంత ఖర్చు పెడుతున్నాయో సుదీర్ఘ నివేదికను వెలువరించింది.
ఢిల్లీ : ఉగ్రవాదాన్ని నిరోధించడంలో పాకిస్తాన్ విఫలమైందని భారత కేంద్ర విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే విమర్శించారు. పాక్ ప్రోత్సాహంతోనే ఉగ్రదాడులు జరిగాయని స్పష్టం చేశారు. జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థపై చర్యలు తీసుకోవాలని భారత్ ఎప్పటి నుంచ�
ఢిల్లీ : పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ సర్జికల్ దాడులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ అత్యవసరంగా సమావేవమయ్యారు. పాక్ స్థావరాలపై మూడు ప్రాంతాలపై భారత వైమానిక దాడుల్లో 300 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచార�
అగస్టా వెస్ట్ లాండ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన రాజీవ్ సక్సేనాకి ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు సోమవారం(ఫిబ్రవరి-25,2019) బెయిల్ మంజూరు చేసింది. రూ.5లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల హామీతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సాక్ష్యాలను తారుమ
ఢిల్లీ: మద్యం మహమ్మారికి బానిసలుగా మారి కూలిపోతున్న కుటుంబాలు ఎన్నో. మద్యం మత్తుతో జరుగుతున్న నేరాలు మరెన్నో. సమాజంలో పలు దారుణాలకు కారకంగా మారుతున్న ఈ మహమ్మారికి తెలిసీ తెలియని వయస్సులో అలవాటు పడిపోతున్నారు. భారతదేశంలో పెద్దవారితో పోటీప�
ఢిల్లీ : రాబర్ట్ వాద్రా..కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బావ.. ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్వాద్రా పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తిని కనబరుస్తున్నట్లుగా సూచాయిగా వెల్లడించారు. తన అనుభవంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని..ఇవన్నీ సద్వినియోగం కావాలంటే ప్ర