Home » Delhi
ఆదివారం తూర్పు ఢిల్లీలోని అక్షరధామ్ ఫ్లైవర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. సంతోషంగ దేవుడి దర్శనానికి వెళుతున్న కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. ఢిల్లీకి చెందిన ఉపేంద్ర మిశ్రా, రంజన మిశ్రా దంపతులు తన ముగ్గురు కుమార్తెలతో కలిసి అక్షర్ధామ్ ఆ
ఢిల్లీ : పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీటీ కాటన్ విత్తనాల ధరను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 8 మిలియన్ల మంది పత్తి రైతలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ నకిలి పత్తి వ�
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన పూర్తిగా మహిళా సిబ్బందితో ఎయిర్ ఇండియా సర్వీసులు నడుపనున్నారు.
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పండిట్ దీన్ దయాల్ అంత్యోదయ భవన్ లోని సీజీవో కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 25 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధ�
దేశ రాజధాని ఢిల్లీలో అధికార పార్టీ ఆప్కు కాంగ్రెస్ పార్టీకి మధ్య పొత్తు ఉంటుందని భావించగా.. రాహుల్ గాంధీతో మీటింగ్ అనంతరం పొత్తు పెట్టుకోట్లేదంటూ కాంగ్రెస్ ప్రకటించింది. అయితే పొత్తు ఉండదంటూ కాంగ్రెస్ ప్రకటించడంపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎ
భారత్ లో కాలుష్యం అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చే నగరం దేశ రాజధాని ఢిల్లీ. మరి ప్రపంచంలోనే 20 కాలుష్యపూరిత నగరాలలో భారత్ లో కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా ఉంది. టాప్ 20 అత్యంత కాలుష్యపూరిత నగరాలలో 15 భారత్లో ఉండటం గమనించాల్సిన విషయం. ఎయిర్ విజు�
సార్వత్రిక ఎన్నికలవేళ కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు సిద్దం అవుతున్న కాంగ్రెస్ ఢిల్లీలో కూడా అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తులు పెట్టుకునే విషయమై సమాలోచనలు జరుపేందుకు సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఢీల్లీ కాంగ్�
లాహోర్-ఢిల్లీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు సోమవారం(మార్చి-4,2019) పాక్ అధికారులు ప్రకటించారు.
ఢిల్లీ : కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) అరుదైన రికార్డును నెలకొల్పింది. మార్చి 2న నోయిడాలో అత్యంత పొడవైన సింగిల్ లేన్ సైకిల్ పరేడ్ నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. 1,327 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆగకుండా.. నిరంతరాయంగా  
జమ్ముకశ్మీర్: భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అప్పుడే దేశ సేవల కోసం ఉవ్విళ్లూరిపోతున్నారు. పాకిస్థాన్ చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నతర్వాత అభినందన్ మిలటరీ ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మానసికంగా..శారీ�