Delhi

    శరీరంలో ఎలాంటి బగ్స్ లేవు: అభినందన్‌ వైద్య పరీక్షల రిపోర్ట్ వచ్చేసింది

    March 3, 2019 / 11:54 AM IST

    పాకిస్తాన్ చెర నుంచి సురక్షితంగా మాతృభూమికి తిరిగొచ్చిన భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన శరీరంలో ఎలాంటి బగ్స్ లేవని

    పాకిస్తాన్ ఆర్మీ మానసికంగా హింసించింది : అభినందన్

    March 2, 2019 / 02:48 PM IST

    ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ ఎట్టకేలకు నోరు విప్పారు. పాకిస్తాన్ ఆర్మీ తనను మానసికంగా హింసించిందని తెలిపారు.

    భారత త్రివిధ దళాధిపతులకు జడ్ ప్లస్ భద్రత

    March 2, 2019 / 11:15 AM IST

    ఢిల్లీ : భారత త్రివిధ దళాధిపతులకు జడ్ ప్లస్ భద్రత కల్పించారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఆర్మీ జనరల్ బిపిన్ రావత్, వాయుసేనాధిపతి బీరేంద్ర సింగ్ ధనోవా, నావికా దళాధిపతి సునీల్ లాంబాకు ఇకపై జడ్

    ఇంటెలిజెన్స్ వార్నింగ్ : ఢిల్లీలో హై అలర్ట్  

    March 1, 2019 / 06:03 AM IST

    ఢిల్లీలో హై అలర్డ్. పాకిస్థాన్- భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల క్రమంలో దేశంపై టెర్రరిస్టులు దాడిచేసే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. భద్రతా దళాలకు సూచనలు చేసింది. అదే విధంగా దేశవ్యా�

    పైలట్ ప్రాజెక్టు పూర్తి అయింది : అభినందన్ విడుదలపై మోడీ

    March 1, 2019 / 05:35 AM IST

    పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత పైలట్ విక్రమ్ అభినందన్ శుక్రవారం(మార్చి-1,2019)భారత్ కు చేరుకోనున్నాడు. యావత్ దేశం ఉప్పొంగే మనసుతో ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది. ఈ సమయంలో గురువారం(ఫిబ్రవరి-28,2019) ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీ�

    భారత్ కూల్చివేసిన పాక్ యుద్ధ విమాన శకలాలివే

    February 28, 2019 / 02:11 PM IST

    బుధవారం(ఫిబ్రవరి-27,2019) LOC దాటి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ని భారత్  కూల్చివేసిన విషయం తెలిసిందే. గురువారం(ఫిబ్రవరి-28,2019) ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఎఫ్-16 విమాన శకలాలను దేశ ప్రజలకు చ�

    ‘ఏఐ’ బాటలో బ్యాంకులు : చిటికెలో సర్వీసులు!

    February 28, 2019 / 08:00 AM IST

    ఢిల్లీ : టెక్నాలజీ పుణ్యమా అని బ్యాంకుల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బ్యాంకుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ హవా నడుస్తోంది. బ్యాంకులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో కస్టమర్లకు చిటికెలో సర్వీ

    విశాఖ రైల్వే జోన్‌కు గ్రీన్‌సిగ్నల్ : సౌత్ కోస్ట్ రైల్వేగా నామకరణం

    February 27, 2019 / 02:16 PM IST

    ఢిల్లీ : ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది. విశాఖ రైల్వే జోన్ కల సాకారమైంది. ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా కొత�

    బాబు ఢిల్లీ టూర్ : బీజేపీయేతర పక్షాల మీటింగ్

    February 27, 2019 / 01:26 AM IST

    ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీయేతర పక్షాలు బలనిరూపణకు సిద్ధమయ్యాయి. వచ్చే నెలలో నోటిఫికేషన్‌ విడుదల కానుండటంతో బీజేపీయేతర పక్షాలు ఢిల్లీ వేదికగా సమావేశం కానున్నాయి. ఈ భేటీలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 27వ తేదీ బుధవ�

    పుల్వామా ఎఫెక్ట్ : బోసిపోయిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్ 

    February 26, 2019 / 03:42 PM IST

    న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్-భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళవారం పాక్ పై భారత్ సర్జికల్ దాడులకు కూడా పాల్పడింది. పు

10TV Telugu News