Delhi

    లోక్ సభ రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ

    March 20, 2019 / 03:16 AM IST

    ఏప్రిల్‌ 18న జరుగనున్న లోక్ సభ రెండో విడత ఎన్నికల పోలింగ్‌ కోసం ఎన్నికల కమిషన్‌ మార్చి 19 మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

    బీజేపీలో చేరిన డీకే అరుణ: మహబూబ్‌నగర్ నుంచి పోటీ!

    March 20, 2019 / 01:52 AM IST

    రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నాయకురాలు డీకే అరుణ బీజేపీలో చేరారు.

    రాఫెల్ స్కామ్ మొదటి బాధితుడు పారికర్

    March 19, 2019 / 10:44 AM IST

    దివంగత గోవా సీఎం మనోహర్ పారికర్ మరణంపై రాజకీయాలు మొదలయ్యాయి. రాఫెల్ కుంభకోణంలో మొదటి బాధితుడు మనోహర్ పారికర్ అని మహారాష్ట్ర ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర ఆవాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే పారికర్ తన

    ఎన్నికల కోడ్: ఢిల్లీలో 63 వేల హోర్డింగ్ లు తొలగింపు

    March 16, 2019 / 02:31 PM IST

    ఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికల కు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 10 న  షెడ్యూల్ ప్రకటించింది. నాటి నుంచి ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఎన్నికల నియమావళిలో భాగంగా  దేశ రాజధాని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ  పార్ట�

    ఎన్నికల టైం : మార్చి 15న ఢిల్లీకి బాబు

    March 14, 2019 / 06:20 AM IST

    ఎన్నికల వేళ ఏపీ సీఎం బాబు ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన టూర్‌పై ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ మెషీన్ల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వివి ప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కించాలని విపక�

    ఖలిస్థాన్‌ ఉగ్రవాది అరెస్టు

    March 13, 2019 / 03:59 PM IST

    ‘ఖలిస్థాన్‌ కమాండో ఫోర్స్‌’ ఉగ్ర సంస్థకు చెందిన గుర్‌సేవక్‌ బాబ్లా (53)ను ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

    కాంగ్రెస్ తో ఆప్ పొత్తు…బీజేపీ ఓటమే లక్ష్యమన్న కేజ్రీవాల్

    March 13, 2019 / 11:36 AM IST

    హర్యానాలో కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ రెడీ అయింది. ఢిల్లీలో కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలో మాత్రం కాంగ్రెస్ తో పొత్తుకి రెడీ అయ్యారు. బుధవారం(మార్చి-13,2019) ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడు�

    మోడీ పాలన : 50 శాతం పెరిగిన అప్పులు 

    March 13, 2019 / 10:06 AM IST

    నరేంద్రమోడీ ప్రధాని అయిన నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వ రుణ భారం భారీగా పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ దృవీకరించింది. మోడీ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రభుత్వపు అప్పులు 49 శాతం పెరిగి..రూ.82 లక్షల కోట్లకు చేరాయని..ప్రభుత్వ రుణ భారానికి సంబంధించి ఆర్

    పెట్టుబడిదారీ విధానం తీవ్ర ముప్పు ఎదుర్కొంటుంది : రఘురాం రాజన్

    March 12, 2019 / 02:35 PM IST

    ఢిల్లీ : పెట్టుబడిదారీ విధానం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటుందని హెచ్చరించారు RBI మాజీ చీఫ్ రఘురాం రాజన్. ఇది ప్రపంచానికే పెను సవాల్ గా అభిప్రాయపడ్డారాయన. ఢిల్లీలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. రాబోయే విపత్కర పరిస్థితులను వివరించారు. 2008 అంతర్జా�

    16 ఎంపీ సీట్లు గెలుద్దాం : ఢిల్లీని శాసిద్దాం

    March 12, 2019 / 11:07 AM IST

    తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలవాల్సిందే అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 17 సీట్లకు గాను 16 సీట్లు గెలిచి ఢిల్లీని

10TV Telugu News