Home » Delhi
రాయ్పూర్: పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ పేరు చెబితేనే భారతీయుల పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. దేశ ప్రజల రక్తం మరుగుతోంది. పాకిస్థాన్ ను మట్టు పెట్టేయాలన్నంత కసి పెరుగుతోంది. దేశంలో ఎక్కడ చూసినా పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు, నిరసనలు హోరె
ఢిల్లీ : ఖరీదైన స్మార్ట్ ఫోన్ల దొంగతనం ఢిల్లీ శివార్లలో కలకలం రేపింది. ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ లో భారీ దొంగతనం చోటుచేసుకుంది. ఢిల్లీ శివార్లలోని అలీపూర్ హబ్ లో 150 ఖరీదైన స్మార్ట్ ఫోన్లు చోరీకి గురయ్యాయని ఫ్లిప్ కార్ట్ కంపెనీ పోల�
ఢిల్లీ : భూమ్మీద నూకలుంటే ఎటువంటి ప్రమాదం సంభవించినా ప్రాణాలతో బైటపడవచ్చు అనే ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. సోమవారం (ఫిబ్రవరి 18న) సప్నా అనే విద్యార్థిని తన ఇద్దరు స్నేహితులు కునాల్, జియాలతో కలిసి బైకు మీద ప్రయాణిస్తోంది. కునాల్ బ�
ఓవైపు పుల్వామా ఘటనతో దేశం మొత్తం అట్టుడికిపోతున్న సమయంలో సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత్ కు రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు తావిస్తుంది. పాకిస్థాన్ పర్యటనను ముగించుకున్న సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ మంగళవారం రాత్రి భారత్లో అడుగు�
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు. డీఏను 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.
అరుదైన నిజాం నగల ధగధగలు మరోసారి ఢిల్లీ వాసులను అలరిస్తున్నాయి.
పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారైన దేశీయ తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) కమర్షియల్ రన్ ఆదివారం(ఫిబ్రవరి-17,2019) ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తొలి రోజే గమ్యస్థానానికి దాదాపు గంటన్నర ఆలస్యంగా చేరుకుంది. సోమవారం(ఫిబ�
ఢిల్లీలో ఓ కారు భీభత్సం సృష్టించింది. విదేశాంగ శాఖ కార్యాలయాలు ఉండే హైసెక్యూరిటీ ఉండే చాణక్యపురిలోని వినయ్ మార్గ్ లో అతివేగంతో దూసుకెళ్లిన బెంట్లీ కారు ఓ ఆటోని ఢీకొట్టి, ఆ తర్వాత కరెంట్ పోల్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గా
భారత్ లోని పాక్ హై కమీషనర్ ని అత్యవసరంగా పాక్ రావాలని ఆ దేశం ఆదేశించింది. పుల్వామా ఉగ్రదాడితో పాక్ పై భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. సరిహద్దుల్లో కూడా యుద్ద వాతావరణం నెలకొంది. ఈ సమయంలో సంప్రదింపుల కోసమంటూ ఢిల్లీలోని పాక్ హై కమీషనర్ ని ఇస్లామాబాద�
2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు పార్టీల మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు నేతలు తాము ఉన్న పార్టీలో ఈ సారి టికెట్ రాదనో, వేరే వేరే కారణాలతో పార్టీలు జంప్ చేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ కీర్తి ఆజాద్ ఇవాళ(ఫిబ్రవరి-18,2019) కాంగ