Delhi

    అమర జవాన్లకు నివాళి : దేశవ్యాప్తంగా వ్యాపారుల బంద్

    February 18, 2019 / 04:12 AM IST

    ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు సోమవారం (ఫిబ్రవరి 18)న బంద్ పాటిస్తున్నాయి.  దీంతో  దేశవ్యాప్తంగా సోమవారం అన్ని వ్యాపారాలను మూసివేస్తామని..ఎటువంటి  లావాదేవీలు జరుగబోవని

    రెండు వారాలు సీట్లు లేవు : వందే భారత్ ఎక్స్ ప్రెస్ తొలి జర్నీ ప్రారంభం

    February 17, 2019 / 06:11 AM IST

    మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ  పరిజ్ణానంతో తయారైన దేశీయ మొదటి సెమీ హైస్పీడ్ రైటు వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) తొలి కమర్షియల్ రన్ ఇవాళ(ఫిబ్రవరి-17,2019) ప్రారంభమైంది. ప్రయాణికులతో కలిసియ ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి వారణాశి బయల్దేర�

    ఢిల్లీ హైకోర్టులో అగ్నిప్రమాదం 

    February 16, 2019 / 11:09 AM IST

    ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో తరచుగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఫిభ్రవరి 16 శనివారం ఢిల్లీ హైకోర్టులో అగ్నిప్రమాదం జరిగింది. హైకోర్టు క్యాంటీన్ లో మంటలు చెలరేగాయి. కోర్టు ప్రాంగణమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న �

    పుల్వామా ఎటాక్ : ఆనంద్ మహేంద్రా పోస్ట్ వైరల్

    February 16, 2019 / 10:24 AM IST

    జమ్ము కశ్మీర్ పుల్వామాలో మానవబాంబు దాడి ఘటనపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.

    ఆల్ పార్టీ – వ‌న్ వాయిస్ : పాక్ పై యుద్ధ‌మేనా

    February 16, 2019 / 08:00 AM IST

    ఢిల్లీలో అఖిల‌ప‌క్ష స‌మావేశం ముగిసింది. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇవాళ‌(ఫిబ్ర‌వ‌రి-16,2019) ఉద‌యం 11గంట‌ల‌కు ప్రారంభ‌మైన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, హోంశాఖ కార్యదర్శి

    రెండో రోజే…ఆగిపోయిన వందే భార‌త్ ఎక్స్ ప్రెస్

    February 16, 2019 / 06:44 AM IST

    మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ణానంతో త‌యారైన సెమీ హైస్పీడ్ రైలు వందే భార‌త్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్ -18) ప్రారంభించిన మ‌రుస‌టి రోజే నిలిచిపోయింది.శుక్ర‌వారం(ఫిబ్ర‌వ‌రి-15,2019)  ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లిన రైలు తిరిగి ఢిల్లీక�

    పాక్ పై యుద్ధం చేయాల్సిందే : ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నసీఆర్పీఎఫ్ బలగాలు

    February 15, 2019 / 11:34 AM IST

    జమ్ము కశ్మీర్ లో ఉగ్రదాడిపై సీఆర్పీఎఫ్ బలగాలు ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నాయి.

    ప‌ట్టాల‌పై ప‌రుగులు :వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ కు ప్ర‌ధాని ప‌చ్చ‌జెండా

    February 15, 2019 / 07:14 AM IST

    మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ ప‌రిజ్ణానంతో త‌యారైన వందే భార‌త్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) ప‌ట్టాలెక్కింది. ఇవాళ‌(ఫిబ్ర‌వ‌రి-15,2019) ఉద‌యం ఢిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప‌చ్చ‌ జెండా ఊపి వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ సేవ‌ల‌ను ప్రారంభించారు.�

    ప్రధాని హెచ్చరికలు : ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటాం..

    February 15, 2019 / 06:40 AM IST

    ఢిల్లీ: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాది దాడులకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని..అంతర్జాతీయంగా పాకిస్థాన్ ను దోషిగా నిలబెతామని  ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమర జవాన్లకు అండగా ఉంటామన్నారు. అమర జవాన్లకు నివాళుల�

    ప్రధాని ‘కిసాన్‌ సమ్మాన్‌’ : కోటి మంది రైతుల ఖాతాల్లోకి డబ్బు

    February 15, 2019 / 04:57 AM IST

    ఢిల్లీ: భారతదేశం ప్రధానంగా వ్యవసాయం రంగంపైనే ఆధారపడిన దేశం. రైతే దేశానికి వెన్నెముకలాంటివాడు. అందుకే ఎన్డీయే ప్రభుత్వం దేశంలోని కోట్లాదిమంది రైతులకు లబ్ది చేకూర్చేందుకు పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2019–20 మధ్యంతర బడ్జెట్‌లో ప్రక�

10TV Telugu News