Home » Delhi
ఢిల్లీ: ఢిల్లీ వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మెట్రో ఆస్పత్రిలో జరిగిన ప్రమాదం మరచిపోకముందే అర్పిత్ ప్యాలెస్ హోటల్లో మంగళవారం (ఫిబ్రవరి 12) తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 17మంది మృతి చెందారు. ఈ క్రమంలో 24 గంటలు గడవకముందే మరోసారి ఇటు�
ఢిల్లీ : ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం జరుగనుంది. ఈ నిరసన మోదీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం జరిగే ఈ నిరసనలో కాంగ్రెస్ మినహా బీజేపీ వ్యతిరేక పార్టీల�
మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దేశంలో తయారైన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్(ట్రెయిన్-18) ఎక్స్ ప్రెస్ టికెట్ ప్రతిపాదిత ధరలను తగ్గించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి వారణసికి ఏసీ కార్ టికెట్ ధర రూ.1,850 ఉండగా, ఎగ్జిక్యూటివ్ క్�
ఢిల్లీ : ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటు సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు (ఫిబ్రవరి 12)న ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ చంద్రబాబు ర్యాలి చేపట్టారు. రాష్ట్రపతి �
జనక్ పురి : దేశవ్యాప్తంగా పెళ్లిళ్ళు వైభవంగా జరుగుతున్నాయి. మంచి రోజులు రావటంతో పెళ్లిళ్లు జోరు పెరిగింది. ఈ పెళ్లిళ్లల్లో ప్రధానంగా భోజనాల తంతు మహా ముఖ్యమైనది. అతిధులకు పెట్టే భోజనంలో ఎన్ని వెరైటీలు పెట్టామనే విషయం అతి పెద్ద విషయంగా మారిప�
ఢిల్లీ : ఢిల్లీలోని కరోల్ బాగ్ లోని అర్పిత్ ప్యాలెస్ హోటల్ లో ఫిబ్రవరి 12వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. పదుల సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఫైర్ య
ఆంధ్రప్రదేశ్ ప్రజలను సీఎం చంద్రబాబు తప్పుదోవపట్టిస్తున్నాడని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగ లేఖ రాశారు.
సీఎం చంద్రబాబు ఢిలో ధర్మపోరాట దీక్ష విరమించించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
ఢిల్లీ : ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద సోమవారం తెల్ల వారుఝూమున ఒక వ్యక్తి మృత దేహాన్ని ఏపీ భవన్ సిబ్బంది గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. మరణించిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. &nbs