Delhi

    సీబీఐ వివాదంపై సుప్రీం ఆదేశం : సీఎం మమత హర్షం 

    February 5, 2019 / 09:45 AM IST

    ఢిల్లీ : బెంగాల్ పోలీసులు..సీబీఐ వివాదం పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ సీపీ..సీఎం మమత సీబీఐ విచారణకు హాజరుకావాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మమతా బెనర్జీ హర్షం వ్యక్తంచేశారు. ధర్మాసనం తీర్పును తాను స్వాగతిస్తున్నా�

    రాహుల్ ని ప్రధాని చేయాలన్న చంద్రబాబు ఆశ అడిఆశే : ఎంపీ జేసీ  

    February 5, 2019 / 08:13 AM IST

    ఢిల్లీ : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, జగన్ పై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి దేశాన్ని మార్చడం చేతకాదన్నారు. అలాగే రాహుల్ ని ప్రధాని చేయాలన్న చంద్రబాబు ఆశ కూడా అడిఆశగానే మిగిలిపోతు�

    పొగమంచు ఎఫెక్ట్: 1500 రైళ్లు రద్దు

    February 5, 2019 / 05:50 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని రహదారులపైనా పొగమంచు దట్టంగా ఏర్పడడంతో

    సమ్మర్ లో చలో చలో : 108 స్పెషల్ ట్రైన్స్ ఇవే  

    February 5, 2019 / 04:08 AM IST

    హైదరాబాద్‌: వేసవికాలంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 108 స్పెషల్ ట్రైన్స్ ను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ క్రమంలో తిరుపతి–నాగర్‌సోల్‌–నాందేడ్‌–కాకినాడల మధ్య 108 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీ�

    సీబీఐ డైరక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శుక్లా

    February 4, 2019 / 06:23 AM IST

    సీబీఐ నూతన  డైరక్టర్ గా రిషి కుమార్ శుక్లా సోమవారం(ఫిబ్రవరి-4,2019) భాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో సీబీఐ డైరక్టర్ గా భాధ్యతలు చేపట్టిన ఆయనకి అధికారులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. రెండేళ్లపాటు శుక్లా ఈ పదవిలో �

    పర్యటనలపై ఉత్కంఠ : ఢిల్లీకి బాబు..జగన్

    February 4, 2019 / 04:05 AM IST

    విజయవాడ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిలు ఢిల్లీ బాట పట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార విపక్ష నేతలిద్దరూ ఒకే రోజు ఢిల్లీలో పర్యటిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఇప్�

    ఓయూకు రుసా ప్రాజెక్టు  : మరో ఆరు సెంటర్స్

    February 2, 2019 / 06:23 AM IST

    హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) కొత్తగా ఆరు సెంట్రర్స్ ను ప్రారంభించనుంది. ఉస్మానియా యూనివర్శిటీకి రూసా ప్రాజెక్టు కింద కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ 100 కోట్ల రూపాయిలను కేటాయించింది.  ‘రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో  నాణ్యమైన విద్య

    అదేంపని : మంత్రి ప్రెస్ మీట్ లో  ఎలా వెక్కిరిస్తుందో

    February 2, 2019 / 05:11 AM IST

    ఢిల్లీ : కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వెనుకే నిలబడిన ఓ యువతి చేసిన కొంటెపని ఇప్పుడు వైరల్ గా మారింది. మంత్రి జయంత్‌ సిన్హా..పార్లమెంట్ వద్ద నిలబడి మీడియాతో మాట్లాడారు. అదే సమయంలో మంత్రి వెనకే నిలబడిన ఓ యువతి నాలుకను బయట పెట్టి �

    సేవ్‌ ది నేషన్‌-సేవ్‌ డెమోక్రసీ : బ్లాక్ డ్రెస్‌లో బాబు ఢిల్లీ టూర్

    February 2, 2019 / 01:01 AM IST

    ఢిల్లీ : ఈవీఎంలపై అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అన్ని రాజకీయ పార్టీల నేతలు కలిసి ఫిబ్రవరి 04వ తేదీ సోమవారం కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలుస్తామన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు రాజకీయ పక్షాలు కలిసి…ఐక్యంగా ముందుకు పోతామ�

    బడ్జెట్ పై జైట్లీ స్పందన : 2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు  

    February 1, 2019 / 08:21 PM IST

    ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ పై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. పదేళ్ల పాలనలో యూపీఏ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. రైతులకు రూ.70 వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు.. కానీ రూ.52 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని పేర్కొన్నారు. రుణమాఫీ మొత్తం�

10TV Telugu News