Home » Delhi
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ 2019-21 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో పీజీ డిప్లొమా ప్రొగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కోర్�
ఢిల్లీ : పోటీ ప్రపంచంలో తమ కంపెనీ ప్రొడక్ట్స్ ను అమ్ముకునేందుకు మొబైల్ ఫోన్స్ సంస్థలు భారీ డిస్కౌంట్స్ ను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ మొబైల్స్ తయారీదారు అసుస్, ఫ్లిప్కార్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్న ‘OMG డేస్ సేల్’ ఫ�
జమ్మూ కశ్మీర్ : ఉత్తరాది రాష్ట్రాలను భూ ప్రకంపనలు హడలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ లో మంగళవారం (ఫిబ్రవరి 5 ) రాత్రి 10.17 గంటల సమయంలోభూ ప్రకంపనం సంభవించాయి. ఇవి రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో కశ్మీర్ లోయలోని నివసించే ప్రజలు భయాందో�
ఢిల్లీ : బెంగాల్ పోలీసులు..సీబీఐ వివాదం పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ సీపీ..సీఎం మమత సీబీఐ విచారణకు హాజరుకావాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మమతా బెనర్జీ హర్షం వ్యక్తంచేశారు. ధర్మాసనం తీర్పును తాను స్వాగతిస్తున్నా�
ఢిల్లీ : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, జగన్ పై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి దేశాన్ని మార్చడం చేతకాదన్నారు. అలాగే రాహుల్ ని ప్రధాని చేయాలన్న చంద్రబాబు ఆశ కూడా అడిఆశగానే మిగిలిపోతు�
దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని రహదారులపైనా పొగమంచు దట్టంగా ఏర్పడడంతో
హైదరాబాద్: వేసవికాలంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 108 స్పెషల్ ట్రైన్స్ ను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ క్రమంలో తిరుపతి–నాగర్సోల్–నాందేడ్–కాకినాడల మధ్య 108 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీ�
సీబీఐ నూతన డైరక్టర్ గా రిషి కుమార్ శుక్లా సోమవారం(ఫిబ్రవరి-4,2019) భాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో సీబీఐ డైరక్టర్ గా భాధ్యతలు చేపట్టిన ఆయనకి అధికారులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. రెండేళ్లపాటు శుక్లా ఈ పదవిలో �
విజయవాడ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిలు ఢిల్లీ బాట పట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార విపక్ష నేతలిద్దరూ ఒకే రోజు ఢిల్లీలో పర్యటిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఇప్�
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) కొత్తగా ఆరు సెంట్రర్స్ ను ప్రారంభించనుంది. ఉస్మానియా యూనివర్శిటీకి రూసా ప్రాజెక్టు కింద కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ 100 కోట్ల రూపాయిలను కేటాయించింది. ‘రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో నాణ్యమైన విద్య