Home » Delhi
మహాత్మ గాంధీ 71 వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో ఆయ సమాధి దగ్గర ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ బిప�
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇందులో బంగారానికి ప్రోత్సాహం లభిస్తుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. పెద్ద నోట్ల రద్దు..జీఎస్టీ గోల్డ్ బిజినెస్ పై ప్రభావం చూపింది. అప్పటి నుంచి సమస్యలు ఎదుర�
ఢిల్లీ : భరత జాతి చరిత్రలో అదొక మరపురాని..మరచిపోలేని రుథిర చరిత్ర. బాపూజీ రుధిరంతో భారతమాత అల్లాడిన నెత్తుడి రోజు! ప్రపంచమంతా యుద్ధాలతో..తడి ఆరని నెత్తుడి మరకలతో అల్లాడుతున్న..కాలంలో అహింసే అసలైన ఆయుధమని ప్రపంచానికి చాటిచూపిన మహోన్నతుడు..శ�
ఢిల్లీ : విద్యార్థులు పరీక్షలంటే భయపడకూడదనీ..జీవితమనే సవాల్ ను ఎదుర్కొనేలా విద్యార్ధులు సిద్ధంగా ఉండాలని మోడీ మోటివేషన్ స్పీచ్ తో పిలుపునిచ్చారు. 24 రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు 2 వేల మందికి పైగా విద్యార్థులతో వీడియో క
ఢిల్లీ : విద్యార్ధులకు ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోటీవేషన్ స్పీచ్ ఇచ్చారు. 24 రాష్ట్రాల విద్యార్ధులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోకోమ్యాన్, బ్లూవేల్ పోయి.. పబ్జి ఫోబియా జనాన్ని పట్టి పీడిస్తుంది. పిల్లల్నుంచి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన ఉత్తరాంధ్ర వాసులు నల్ల దుస్తులతో ఏపీ భవన్ అంబేడ్కర్ విగ్రహం ఎదు�
జార్జి ఫెర్నాండేజ్… ఓ పోస్టర్ బాయ్ నుంచి రక్షణమంత్రివరకు ఎదిగిన ఆయన జీవితంలో ఎన్నడూ నమ్ముకున్న సిద్దాంతాల పట్ల రాజీపడలేదు. ప్రత్యర్థి పార్టీల చేత కూడా గౌరవించబడే ఫెర్నాండేజ్ ఓ సాధారణ స్థాయి నుంచి ప్రధాని పదవికి అర్హుడయ్యే స్థాయికి ఎదిగ�
ఢిల్లీ : మాజీ రక్షణ శాఖా మంత్రి..బీజేపీ నేత జార్జ్ ఫెర్నాండేజ్ మృతి చెందారు. ఢిల్లీలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఫెర్నాండేజ్ తన 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా అల్జీమర్స్తో పాటు వయసుకు సంబంధించిన అనారోగ్యాలతో బాధపడ�
ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విభజన చట్టం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యాన మాజీమంత్రి కొణతాల రామకృష్ణ కన్వీనర్ గా చేపట్టిన”ఆంధ్రుల జనఘోష యాత్ర ” ఢిల్లీ చేరుకుంది. ఉత్తరాంధ్ర వాసుల�
తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు కుమార్తె ముందే భార్యను తిట్టిన భర్త వ్యభిచారి అని తిడితే నేరం భర్తను భార్య చంపేస్తే అది హత్య కాదు అది ఓ నరహత్య అంతే..మర్డర్ కాదు ఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ సందర్భంలో భర్తను భా�