Home » Delhi
ఢిల్లీ : విద్యార్థులు పరీక్షలంటే భయపడకూడదనీ..జీవితమనే సవాల్ ను ఎదుర్కొనేలా విద్యార్ధులు సిద్ధంగా ఉండాలని మోడీ మోటివేషన్ స్పీచ్ తో పిలుపునిచ్చారు. 24 రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు 2 వేల మందికి పైగా విద్యార్థులతో వీడియో క
ఢిల్లీ : విద్యార్ధులకు ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోటీవేషన్ స్పీచ్ ఇచ్చారు. 24 రాష్ట్రాల విద్యార్ధులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోకోమ్యాన్, బ్లూవేల్ పోయి.. పబ్జి ఫోబియా జనాన్ని పట్టి పీడిస్తుంది. పిల్లల్నుంచి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన ఉత్తరాంధ్ర వాసులు నల్ల దుస్తులతో ఏపీ భవన్ అంబేడ్కర్ విగ్రహం ఎదు�
జార్జి ఫెర్నాండేజ్… ఓ పోస్టర్ బాయ్ నుంచి రక్షణమంత్రివరకు ఎదిగిన ఆయన జీవితంలో ఎన్నడూ నమ్ముకున్న సిద్దాంతాల పట్ల రాజీపడలేదు. ప్రత్యర్థి పార్టీల చేత కూడా గౌరవించబడే ఫెర్నాండేజ్ ఓ సాధారణ స్థాయి నుంచి ప్రధాని పదవికి అర్హుడయ్యే స్థాయికి ఎదిగ�
ఢిల్లీ : మాజీ రక్షణ శాఖా మంత్రి..బీజేపీ నేత జార్జ్ ఫెర్నాండేజ్ మృతి చెందారు. ఢిల్లీలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఫెర్నాండేజ్ తన 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా అల్జీమర్స్తో పాటు వయసుకు సంబంధించిన అనారోగ్యాలతో బాధపడ�
ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విభజన చట్టం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యాన మాజీమంత్రి కొణతాల రామకృష్ణ కన్వీనర్ గా చేపట్టిన”ఆంధ్రుల జనఘోష యాత్ర ” ఢిల్లీ చేరుకుంది. ఉత్తరాంధ్ర వాసుల�
తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు కుమార్తె ముందే భార్యను తిట్టిన భర్త వ్యభిచారి అని తిడితే నేరం భర్తను భార్య చంపేస్తే అది హత్య కాదు అది ఓ నరహత్య అంతే..మర్డర్ కాదు ఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ సందర్భంలో భర్తను భా�
హైదరాబాద్ : భారతరత్న అవార్డుల ఎంపికపై ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర కళ్యాణ్లో జరిగిన బహుజన సభలో ఒవైసీ మాట్లాడుతూ దళితులు, ముస్లిములు, గిరిజనులలో ఎందరికి భారతరత్న ఇచ్చారనీ..వారిలో భార
హైదరాబాద్: తెలంగాణలో 3 వేల పెట్రోలు పంపుల ఏర్పాటు కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనికి సందబంధించి కొన్ని ప్రతిపాదలను కూడా కొనసాగుతున్న క్రమంలో తెలంగాణ పెట్రోల్ బంక్ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప�
దేశానికే ఆదర్శంగా ప్రైమరీ స్కూళ్లను తీర్చిదిద్దేందుకు ఢిల్లీ ప్రభుత్వం కృషి చేస్తోంది. కొత్త కొత్త విధానలతో పతనావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా పనర్నిర్మిస్తూ దేశం దృష్టిని ఢిల్లీ స్కూళ్లవైపు తిప్పుకొనేలా చే